పిఓబి నిషేధిత జాబితా ఎవరి బాధ్యత? రెవెన్యూ అధికారుల గందరగోళం, ప్రభుత్వ తీరు పై ప్రజల్లో ఆందోళన

రాష్ట్రంలో పిఓబి (నిషేధిత) భూముల జాబితా రూపకల్పనపై తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు ఈ జాబితా తయారు చేయాల్సిన బాధ్యత ఎవరిది? భూములను గుర్తించాల్సింది ఎవరు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టత లేదు. రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పట్టాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములను గుర్తించి పిఓబి నిషేధిత జాబితా రూపొందించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖదే. కానీ తహసీల్దారులు మాత్రం సబ్‌ రిజిస్ట్రార్లకు లేఖలు రాస్తూ వివరాలు అడగడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇవ్వాల్సిన…

Read More

హిల్ట్ పాలసీ లీక్ వెనుక మంత్రి హస్తం? సీఎం రేవంత్ చేతికి విజిలెన్స్ నివేదిక

హిల్ట్ పాలసీ లీక్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పాలసీకి సంబంధించిన కీలక అంశాలు జీవో విడుదల కాకముందే బీఆర్ఎస్ నేతల చేతుల్లోకి చేరడంపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. సుమారు పది రోజుల పాటు సాగిన విచారణ అనంతరం విజిలెన్స్ అధికారులు తమ నివేదికను నేరుగా సీఎం చేతికి అందించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. విచారణలో ఓ మంత్రి, ఓ అధికారి ప్రమేయం ఉన్నట్టు…

Read More