కాంగ్రెస్లో మంత్రుల మధ్య విభేదాలు తీవ్రం – వివేక్ వెంకటస్వామి vs అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది
రాష్ట్రంలో పార్టీకి, కేడర్కు ఆదర్శంగా ఉండాల్సిన మంత్రులు ఇప్పుడు విభేదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన వారే ఇప్పుడు అవి ఉత్పన్నమయ్యేలా ప్రవర్తిస్తున్నారని రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అంతర్గత విషయాలను చర్చించుకోవాల్సిన బదులు, కొంతమంది మంత్రులు మీడియా ముందే వ్యాఖ్యలు చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది. ఈ పరిస్థితి క్రమంగా కేడర్లో కూడా అసంతృప్తిని పెంచుతోంది. తాజాగా ఈ విభేదాలు మంత్రి వివేక్ వెంకటస్వామి మరియు మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

