ఓటు హక్కు వినియోగించుకోండి… అభివృద్ధిని ప్రశ్నించే హక్కు కోల్పోకండి: పట్టణ ప్రజలకు పిలుపు

ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న అత్యంత విలువైన హక్కు అని, దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఓటు వేయడాన్ని ఒక బాధ్యతగా భావిస్తూ తప్పకుండా పోలింగ్ కేంద్రాలకు వస్తారని పేర్కొన్నారు. “మేము ఓటు వేయకపోతే మేము చనిపోయినట్టే” అనే భావనతో గ్రామీణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారని తెలిపారు. అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయమన్నారు….

Read More

అస్తం, సుత్తి–కొడవలి–నక్షత్రం గుర్తులకు ఓటేయండిపేదల ప్రభుత్వాన్ని మరింత బలపర్చండి: మంత్రి పిలుపు

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ప్రజలకు ఓటింగ్‌పై స్పష్టమైన విజ్ఞప్తి చేశారు. 23వ పరిధిలోని మూడు డివిజన్లలో ‘అస్తం’ గుర్తుకు, 21వ డివిజన్‌లో సీపీఎం పార్టీ గుర్తైన ‘సుత్తి–కొడవలి–నక్షత్రం’కు అత్యధిక ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. రెండు సంవత్సరాల క్రితం ప్రజల కష్టఫలితంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి అండగా నిలిచే అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు….

Read More