దేవాదుల ప్రాజెక్టు ఆలస్యం… వరంగల్ రైతులకు నష్టం? సీఎం పర్యటనపై తీవ్ర విమర్శలు

దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి 2026 మార్చి 31 నాటికి జిల్లాలోని రైతులందరికీ సాగునీటి సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిన హామీలపై ఇప్పుడు రాజకీయ వివాదం ముదురుతోంది. గోదావరి నది తీరంలో జరిగిన సమీక్షలో ప్రకటించిన నిర్ణయాన్ని అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించినప్పటికీ ప్రాజెక్టు పురోగతిపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు ప్రాణాధారంగా భావించే ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన పర్యటన…

Read More