మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం… ప్రజల సేవే లక్ష్యమంటూ విజేతల కృతజ్ఞతాభివందనం

మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు మీడియా సమావేశంలో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 19 గ్రామాల ప్రజలు తమపై విశ్వాసం ఉంచి గెలిపించారని, ఈ విజయం ప్రజలదేనని పేర్కొన్నారు. గ్రామాలు, కాలనీలు, వార్డుల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. 25వ వార్డు నుంచి విజయం సాధించిన అభ్యర్థి మాట్లాడుతూ, తనను గెలిపించిన సుభాష్ నగర్ కాలనీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డి సహా పార్టీ నాయకుల మద్దతు…

Read More