77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ – యువతను క్రీడల వైపు ప్రోత్సహించిన నిర్వాహకులు

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల ద్వారా శారీరక, మానసిక అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీ గారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ టోర్నమెంట్‌కు స్పాన్సర్‌గా నిలిచిన అనిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించిన జట్లకు, రన్నర్స్‌గా నిలిచిన మల్లాపూర్ తోట జట్టుకు అభినందనలు తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న అన్ని…

Read More

సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి నాలుగు నెలల యాత్ర ప్రారంభం

తెలంగాణ జాగృతి సమాజంలో సమాన అవకాశాలు, సమాన హక్కులు అందించడానికి సామాజిక తెలంగాణ సాధనకు నాలుగు నెలల యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రలో ప్రతి జిల్లా, మండల్, గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకొని, మహిళలు, యువత, రైతులు, పేద వర్గాల కోసం ఫలితాలను అందించడమే లక్ష్యం. తెలంగాణలో ఇప్పటి వరకు సాధించిన భౌగోళిక తెలంగాణ కంటే సామాజిక తెలంగాణ ఇంకా పూర్తి స్థాయిలో సాధించబడలేదు. సామాజిక తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి, ఏ వర్గానికి చెందినా…

Read More