శివుడికి గంజాయి ప్రసాదం… శంషాబాద్ ఆలయంలో యువకుల రీల్స్, పోలీసుల కేసు నమోదు

ధర్మగిరి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన ఘటన కలకలం రేపింది. దేవుడికి గంజాయిని ప్రసాదంగా పెట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన శంషాబాద్లో చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన ఇద్దరు యువకులు శివుడికి ప్రత్యేక ప్రసాదం పెట్టేందుకు వచ్చామని చెప్పి చేతిలో గంజాయి చూపిస్తూ వీడియో తీశారు. అనంతరం దానిని దేవుడి ముందు ఉంచి వీడియోను Instagramలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో…

Read More