Chandana R

బెల్లంకొండ.. ‘హైందవ’తో మరో పవర్ఫుల్ లుక్! డివైన్ యాక్షన్‌లో గూస్‌బంప్స్

బెల్లంకొండ.. ‘హైందవ’తో మరో పవర్ఫుల్ లుక్!టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ఒక సపరేట్ మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మధ్యలో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కోసం టాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చిన బెల్లంకొండ, 2025లో మాత్రం స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ ఒక్క ఏడాదే రెండు సినిమాలతో పలకరించి ఆడియన్స్ కు దగ్గరయ్యారు. 2025…

Read More

2026లో లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇదే.. తొమ్మిది సినిమాలతో నయనతార దండయాత్ర!

గ‌త ఏడాది లేడీ సూప‌ర్ స్టార్ ‘టెస్ట్’ అనే ఒకే ఒక్క చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కానీ ఆ సినిమా అంచ‌నాలు అందుకోలేదు. మాధ‌వ‌న్ , మీరాజాస్మిన్ లాంటి స్టార్లు ఉన్నా? ఎప్పుడు రిలీజ్ అయిందో? ఎప్పుడు థియేట‌ర్ల నుంచి వెళ్లిందో కూడా తెలియ‌దు. అంత‌కు ముందు ఏడాది కూడా న‌య‌న‌తార ‘బియోండ్ ది ఫెయిరీ టేల్’ చిత్రం ఒక్క‌టే రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి జ‌నాల‌కు తెలియ‌కుండానే నిష్క్ర‌మించింది. ఇలా 2024-25 రెండేళ్ల కాలంలో…

Read More

గులాబీ పజిల్‌తో ఫ్యాన్స్‌ని గంద‌ర‌గోళంలోకి నెట్టేసిన శ్ర‌ద్ధా క‌పూర్

గంద‌ర‌గోళంలోకి నెట్టేసిన శ్ర‌ద్ధాసాహో చిత్రంతో తెలుగు వారికి సుప‌రిచిత‌మైన న‌టి శ్ర‌ద్ధా క‌పూర్. త‌న‌దైన అందం, న‌ట ప్ర‌తిభ‌తో యువ‌హృద‌యాల‌ను గెలుచుకున్న ఈ బ్యూటీని ఆరాధించ‌ని బోయ్స్ లేరంటే అతిశ‌యోక్తి కాదు. శ్ర‌ద్ధా ఇటీవ‌ల స్త్రీ2 లోను అద్భుత న‌ట‌నతో ఆక‌ట్టుకుంది. హార‌ర్ సినిమాలో శ్ర‌ద్దా న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. త‌దుప‌రి క్రిష్ 4లోను శ్ర‌ద్ధా కపూర్ న‌టించనుంది. ఇక శ్ర‌ద్ధా నిరంత‌ర ఇన్ స్టా పోస్టులు ఇంట‌ర్నెట్ లో హాట్ టాపిగ్గా మారుతున్నాయి. ఈ…

Read More

రాజిరెడ్డితో రీ ఎంట్రీ.. బాలయ్య ఫోన్ చేసి అభినందించిన కళ్యాణ్ చక్రవర్తి

రాజిరెడ్డితో రీ ఎంట్రీ.. బాలయ్య ఫోన్ఇటీవల విడుదల అయిన చాంపియన్ మూవీలో రాజిరెడ్డి పాత్రని పోషించిన నటుడు ఎవరో చాలా మందికి తెలుసో తెలియదో. రాజా రెడ్డిగా తనదైన నటనను చూపించి మంచి మార్కులు వేసుకున్న్న ఆయనఏకంగా మూడున్నర దశాబ్దాల తరువాత తెలుగు సినీ సీమకు రీ ఎంట్రీ ఇచ్చారు. ఇంతకీ ఆయన పేరు ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆయనే కళ్యాణ్ చక్రవర్తి. 80 దశకంలో సినీ రంగ ప్రవేశం చేసి ఎన్నో హిట్లు తన…

Read More

రేహాన్‌ వాద్రా ఎంగేజ్‌మెంట్‌.. గాంధీ కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు

రేహాన్‌ ఎంగేజ్‌మెంట్‌..త్వరలో పెళ్లి బాజాలుగాంధీ కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రెహాన్ వాద్రా వివాహం తన చిరకాల స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చయమైంది. కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్‌ వాద్రాకు ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు ఇటీవల జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తాజాగా ప్రియాంక గాంధీ ఇన్‌స్టా వేదికగా ఒక పోస్టు పెట్టారు. అందులో రేహాన్‌,…

Read More

కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. అసెంబ్లీ నుంచి తెలంగాణ భవన్‌ వరకూ పవర్‌పాయింట్‌ రాజకీయాలు

కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. ఇవాళ పోటాపోటీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లునీళ్లు నిప్పులు అవుతున్నాయి. లెక్కలే అస్త్రాలు అవుతున్నాయి. తెలంగాణ గట్టు మీద పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ వార్‌ నడుస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం PPTకి సిద్ధమైంది. ఇందుకోసం పోటీగా BRS కూడా PPTకి రెడీ అయింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాడీవేడి రచ్చ మొదలైంది. నీళ్లు నిప్పులుగా మారుతున్నాయి. ఏకంగా పోటా పోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్…

Read More

నిజాంసాగర్ కాల్వల దుస్థితిపై అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ ఫైర్‌

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణపై అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారి ఆవేదన తెలంగాణ శాసనసభలో నీటి పారుదల శాఖపై జరిగిన చర్చలో ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేష్ గారు నిజాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితం లైనింగ్‌కు మంజూరైన రూ.22 కోట్ల పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం, లంబాడీ తండాల్లో నిజాంసాగర్ కాల్వకు సంబంధించిన ఎత్తిపోతల పథకానికి రూ.7 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు….

Read More

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణకు 1500 కోట్లు కేటాయించాలి: అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ డిమాండ్

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణకు నిధులు కేటాయించాలి: అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ డిమాండ్ నిజామాబాద్ జిల్లా సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ మాట్లాడుతూ, నిజాంసాగర్ కాల్వల పునరుద్ధరణ, ఆధునీకరణకు తక్షణమే నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి సమక్షంలో ఆయన మాట్లాడుతూ, ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితం లైనింగ్‌కు మంజూరైన 22 కోట్ల పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, లంబాడీ…

Read More

గృహజ్యోతి పథకంపై ఎమ్మెల్యే ప్రశంసలు, టెక్నికల్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి

గృహజ్యోతి పథకంపై ఎమ్మెల్యే ప్రశంసలు, టెక్నికల్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలలో అత్యంత కీలకమైన పథకంగా గృహజ్యోతి పథకాన్ని పేర్కొంటూ, ఈ పథకం వల్ల పేద కుటుంబాలకు నిజమైన ఊరట లభిస్తోందని అసెంబ్లీలో ఎమ్మెల్యే తెలిపారు. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సంబంధిత మంత్రికి తన నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో నెల చివర్లో కరెంట్…

Read More

గృహజ్యోతి పథకంపై అసెంబ్లీలో కీలక ప్రశ్నలు: హైదరాబాద్–రంగారెడ్డి లబ్ధిదారుల సంఖ్యపై సందేహాలు

గృహజ్యోతి పథకంపై అసెంబ్లీలో కీలక ప్రశ్నలు: హైదరాబాద్–రంగారెడ్డి లబ్ధిదారుల సంఖ్యపై సందేహాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలలో అత్యంత ముఖ్యమైన పథకంగా గృహజ్యోతి పథకాన్ని అభివర్ణిస్తూ, ఈ పథకం వల్ల పేదలు, బడుగు–బలహీన వర్గాలు, ఎస్సీ–ఎస్టీ కుటుంబాలకు గణనీయమైన ఊరట లభించిందని అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, రెండు మూడు లైట్లు, ఒక ఫ్యాన్‌తోనే జీవనం సాగించే కుటుంబాల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. గృహజ్యోతి పథకం అమలుతో…

Read More