Movie updates
రుక్మిణి వసంత్కు గ్లోబల్ ఛాన్స్.. ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్తో రొమాన్స్?
రుక్కు గ్లోబల్ ఛాన్స్.. ఫ్యాన్స్ కి పండగే..!కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు అన్ని భాషల్లో హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయ్యింది. సప్త సాగరాలు దాటి సినిమాతో ఆమె పాపులర్ అవగా తెలుగులో నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసింది. ఐతే ఆ సినిమా ఎలా వచ్చిందో అలానే వెళ్లింది. ఇక రీసెంట్ గా కాంతారా చాప్టర్ 1 తో సూపర్ హిట్ అందుకున్న అమ్మడు నెక్స్ట్ ఎన్టీఆర్ డ్రాగన్ లో ఛాన్స్ పట్టేసింది….
హృదయాన్ని తాకిన దండోరా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హృదయాన్ని తాకిన దండోరా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితెలంగాణ నేపథ్యంలో ఎన్నో సినిమాలు ఈమధ్య తెర మీదకు వస్తున్నాయి. ఐతే వాటిలో ఒక్కో సినిమా ఒక్కో నేపథ్యంతో వస్తుంది. బలగం సినిమా తెలంగాణా పల్లెలో అనుబంధాల గురించి తీస్తే ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఇక ఇప్పుడు అదే తెలంగాణా నేపథ్యంతో వచ్చిన సినిమా దండోరా. ఈ సినిమాను మురళి కాంత్ దేవసోత్ డైరెక్ట్ చేశారు. సినిమాలో శివాజి, బిందు మాధవి, నవదీప్, మౌనిక ఇంపార్టెంట్ రోల్స్…
సూర్యతో వెంకీ అట్లూరి రిస్క్ తీసుకోవడం లేదా? వయసు గ్యాప్ లవ్ స్టోరీపై ఆసక్తికర చర్చ
వెంకీ అట్లూరి టాలీవుడ్లో తనదైన సెన్సిబిలిటీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. తొలి సినిమా **‘తొలిప్రేమ’**తో క్లాసిక్ డెబ్యూ ఇచ్చిన వెంకీ, ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ వంటి చిత్రాలు కమర్షియల్గా ఫెయిల్ అయినప్పటికీ, తన కథన శైలిని మాత్రం ఎక్కడా వదల్లేదు. ప్రేమ, భావోద్వేగాలు, రిలేషన్షిప్స్ను సున్నితంగా చూపించడమే అతని బలంగా మారింది. ‘సార్’ సినిమాలోనూ బోధనాత్మక వాతావరణంలో అందమైన ప్రేమకథను మిళితం చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘లక్కీ భాస్కర్’…
5 కోట్ల క్లబ్లోకి ‘శంబాల’.. బాక్సాఫీస్ దగ్గర ఆది సాయికుమార్ జోరు
5 కోట్లు దాటేసిన ‘శంబాల’.. బాక్సాఫీస్ దగ్గర ఆది జోరు!యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. రొటీన్ మాస్ మసాలా కథలకు దూరంగా, ‘శంబాల’ అనే మిస్టిక్ థ్రిల్లర్ తో వచ్చి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. విభిన్నమైన కథాంశం, ఉల్క పడటం అనే కొత్త పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది….
యానిమల్’ రూట్లో ‘రాజా సాబ్’.. మూడు గంటల రిస్క్ మ్యాజిక్ వర్కవుట్ అవుతుందా?
ఈ మధ్య కాలంలో ఆడియెన్స్ మైండ్ సెట్ మారింది. కంటెంట్ లో దమ్ముంటే మూడు గంటలైనా కదలకుండా కూర్చుంటున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలే ఇందుకు సాక్ష్యాలు. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’ కూడా ఇదే ధైర్యం చేస్తోంది. ఈ మధ్య కాలంలో ప్రభాస్ నుంచి హై వోల్టేజ్ సినిమాలు వచ్చాయి. కానీ డార్లింగ్ ని ఫన్ మోడ్ లో చూసి చాలా కాలమైంది. దీంతో మారుతి ఆ వింటేజ్ ప్రభాస్ ను…
తారక్ ప్లేస్లోకి బన్నీ.. త్రివిక్రమ్ న్యూ పాన్ ఇండియా ప్లాన్ ఇదే!
తారక్ ప్లేస్ లోకి బన్నీ.. గురూజీ న్యూ ప్లాన్ ఇదే!మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేశ్ తో ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్లాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చేలా ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ ఆ తరువాత చేయబోయే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన…
ఇయర్ ఎండ్లో శుభం కార్డ్ వేస్తాయా? 2025 చివర్లో టాలీవుడ్పై ఆశలు పెంచుతున్న సినిమాలు
ఇయర్ ఎండ్లో శుభం కార్డ్ వేస్తాయా? 2025 తెలుగు సినిమా పరిశ్రమకు మొత్తంగా చూస్తే ఇది ఒక బ్యాడ్ ఇయర్ అనే చెప్పాలి. ఈ ఏడాది విడుదలైన భారీ సినిమాల్లో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారి, నిర్మాతలకు కోట్లలో నష్టాలను మిగిల్చాయి. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా విడుదలై పరిశ్రమకు కొంత…
గుర్రం పాపిరెడ్డి 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే? మేకర్స్ షాకింగ్ కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్
గుర్రం పాపిరెడ్డి.. 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే? టాలీవుడ్ నటులు నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ గుర్రం పాపిరెడ్డి. డార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. డా. సంధ్య గోలి సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే జీవన్ కుమార్,…
సంక్రాంతి 2026 వార్: చిరంజీవి vs ప్రభాస్.. బాక్సాఫీస్లో సిక్స్ కొట్టేది ఎవరు?
సంక్రాంతి 2026 వార్.. సిక్స్ కొట్టేది ఎవరు?ప్రతి సంక్రాంతికి టాలీవుడ్లో క్రేజీ సినిమాలు పోటీపడటం సర్వసాధారణం. అయితే ఒక్కేసారి ఈ ఫెస్టివల్కు రెండు నుంచి మూడు సినిమాలు మాత్రమే బరిలో నిలిచేవి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా ఐదు క్రేజీ సినిమాలు పోటీపడుతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరస్రసాద్ గారుతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడితో కలిసి తన మార్కు…
ప్రేక్షకుల మీద పడితే ఏం లాభం? ‘పరదా’ ఫ్లాప్కు ఆడియెన్సే కారణమా?
ప్రేక్షకుల మీద పడితే ఏం లాభం అమ్మడు?కొత్త కథల్ని, కాన్సెప్ట్ ల్ని ఆస్వాదించడంలో? తెలుగు ఆడియన్స్ ఎంతో మారారు అనడానికి ఎన్నో విజయాల్ని చెప్పొచ్చు. ఒకప్పటిలా మూస సినిమాలు తీస్తే తెలుగు జనాలు చూడటం లేదన్నది వాస్తవం. నాలుగు పాటలు. .ఆరు ఫైట్లు పెట్టి బొమ్మ ఆడించేద్దామంటే? జనాలు పబ్లిక్ గానే ఇవేం సినిమాలని మైక్ ముందుకొచ్చి మరీ చీవాట్లు పెడుతున్నారు. కొత్త కథలు, మేకింగ్ వైపు తెలుగు ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. సినిమాను లోతుగా విశ్లేషించే స్థాయికి…

