Health
రాత్రి పూట త్వరగా భోజనం చేయాలని చెబుతున్న సైంటిస్టులు.. ఎందుకో తెలిస్తే మీరు కూడా అలాగే చేస్తారు..
పూర్వం ప్రజలు రోజూ శారీరక శ్రమ చేసే వారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండేవారు. రోజూ బలవర్ధకమైన ఆహారం తినేవారు. అంతేకాదు రాత్రి పూట త్వరగా భోజనం చేసేవారు. త్వరగా నిద్రించేవారు. ఉదయం త్వరగా నిద్రలేచేవారు. ఇలా అన్ని రకాలుగా వారు ఆరోగ్యకరమైన…
గాంధీ తాత మేక పాలు తాగేవారట.. మీరు ట్రై చేయండి.. మంచి ప్రయోజనాలు పొందండి
ఆవు, గేదె పాల మాదిరిగానే మేక పాలు కూడా ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరం కావచ్చని ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేదం నిపుణులు సూచిస్తున్నారు. మేక పాలు త్వరగా జీర్ణమవుతాయి.. అందువల్ల ఇవి పిల్లల నుంచి వృద్ధుల…
పళ్లు తోముకోవడం ఎప్పుడు మంచిది..? ఉదయమా లేదా రాత్రా..?
నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దంత సమస్యలు, చిగుళ్ల జబ్బులు, చివరికి నోటి క్యాన్సర్ వంటి పెద్ద ప్రమాదాలు కూడా రావచ్చు. అందుకే రోజుకు రెండు సార్లు పళ్లు తోముకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయం కంటే రాత్రి భోజనం తర్వాత బ్రష్ చేయడం చాలా…
Potassium | ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే మీ శరీరంలో పొటాషియం తగినంతగా లేనట్లే.. ఏం చేయాలంటే..?
మన శరీరానికి అనేక పోషకాలు అవసరం అవుతాయన్న విషయం తెలిసిందే. పోషకాలను పొందాలంటే మనం పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాల్లో విటమిన్లు, మినరల్స్ కూడా ఒకటి. చాలా మంది విటమిన్లు ఉండే ఆహారాలను తింటారు. కానీ మినరల్స్ కూడా ముఖ్యమే. ఇవి మన శరీరంలో అనేక…
పీడకలలతో ఇబ్బంది పడుతున్నారా? నైట్మేర్ డిసార్డర్ కారణాలు & నివారణ సూచనలు
రాత్రి నిద్రలో అకస్మాత్తుగా భయంతో లేస్తూ, ఉదయం కూడా ఆ దృశ్యాలు మనసు వెంటాడితే జాగ్రత్త. ఇది సాధారణ పీడకల కాదు, తరచుగా జరుగుతూ జీవనశైలిపై ప్రభావం చూపితే దీనిని నైట్మేర్ డిసార్డర్ గా పిలుస్తారు. నిపుణుల అధ్యయనాల ప్రకారం దాదాపు 4% పెద్దలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. పీడకలలు ఒక్కోసారి రావడం సహజమే. అయితే అవి ఎక్కువసార్లు వచ్చి నిద్రను, పగటి పనితీరును ప్రభావితం చేస్తే ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ✅ పీడకలలకు ముఖ్య…
పీడకలలతో బాధపడుతున్నారా? నైట్మేర్ డిసార్డర్ కారణాలు, లక్షణాలు, నివారణ చిట్కాలు
నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిపోవడం, భయంకరమైన కలలు రావడం, తర్వాత పగటంతా మానసిక అసౌకర్యం అనుభవించడం — ఇవన్నీ నైట్మేర్ డిసార్డర్కు సంకేతాలు. సాధారణంగా అప్పుడప్పుడు పీడకలలు రావడం సహజమే. అయితే తరచుగా కలలు వస్తూ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తే, అది మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నిపుణుల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 4% మంది పెద్దలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువ ఒత్తిడి, భావోద్వేగ గాయాలు, డిప్రెషన్, అశ్రద్ధగా జరిగే నిద్ర అలవాట్లు,…
రోజువారీ చిన్న అలవాట్లతో పెద్ద మార్పు: వ్యాయామం చేయకుండా బరువు తగ్గే సహజ మార్గాలు
ప్రపంచవ్యాప్తంగా అధిక బరువు సమస్య పెరుగుతున్న నేపథ్యంలో, చాలామంది జిమ్ కి వెళ్లడం, డైట్ ఫాలో అవడం వంటి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బరువు తగ్గడం అంటే ప్రత్యేక సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. రోజువారీ మన జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేర్చుకోవడం ద్వారా కూడా కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు. ఆఫీసుల్లో పనిచేసేవారు సాధారణంగా లిఫ్ట్ వాడటం అలవాటు. కానీ వీలైనప్పుడల్లా ఎలివేటర్ బదులుగా మెట్లు ఎక్కడం మంచిది. మెట్లు ఎక్కడం వలన కాళ్ల కండరాలు…
తుని మైనర్ బాలికపై అత్యాచారం కేసు – నిందితుడు నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడా? కుటుంబం అనుమానాస్పద మరణమని ఆరోపణలు
తుని పట్టణంలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో నిందితుడైన నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండగా, కుటుంబ సభ్యులు మాత్రం ఇది సూసైడ్ కాదు, అనుమానాస్పద మరణం అని ఆరోపిస్తున్నారు. నారాయణరావు తుని కొండవారి పీటకు చెందినవాడు. అతడి ఇంటి పక్కనే మైనర్ బాలిక ఇల్లు ఉండేది. పాప గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. బాలిక తండ్రి లేకపోవడంతో కుటుంబం కష్టాల్లో ఉందని తెలిసిన నారాయణరావు, ఆమెపై…
సృష్టి ఫెర్టిలిటీ కుంభకోణం తరహాలో కొత్త మెడికల్ మాఫియా బహిర్గతం – డాక్టర్ రాజా కొప్పల వివాదం
తెలంగాణలో మరో పెద్ద మెడికల్ కుంభకోణం బహిర్గతమైంది. “వాస్కులర్ సర్జన్” అని చెప్పుకుంటూ, అసలు అర్హతలేని ఒక రేడియాలజిస్ట్ భారీ స్థాయిలో ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ రాజా కొప్పల అనే ఈ వ్యక్తి, రూరల్ రైతులకు ఉచిత చికిత్స అందిస్తానని చెప్పి NABARD నుంచి దాదాపు ₹20–₹25 కోట్ల వరకు లోన్ తీసుకున్నారని, అయితే నాబార్డ్ సాధారణంగా మెడికల్ ఫీల్డ్కి లోన్లు ఇవ్వదని ఆరోపణలు ఉన్నాయి. రిపోర్ట్స్ ప్రకారం, ఆయన వాస్కులర్ సర్జన్…
ఎనిమిదేళ్ల పోరాటానికి ఫలితం – ఓఆర్ఎస్ పేరుతో మోసం చేసే డ్రింక్స్పై ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధం
దేశంలో ఫుడ్ ప్రొడక్ట్స్ విక్రయించే కంపెనీలకు గట్టి హెచ్చరికగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇకపై ఫ్రూట్ జ్యూస్లు, ఎనర్జీ డ్రింక్స్లపై “ORS” (Oral Rehydration Salts) అనే పదాన్ని వాడకూడదని స్పష్టం చేసింది. డీహైడ్రేషన్ నివారణ పేరుతో మార్కెట్లో లభిస్తున్న కొన్ని పానీయాలు వాస్తవ ఓఆర్ఎస్ ఫార్ములాతో సంబంధం లేకుండా, దానికంటే పది రెట్లు ఎక్కువ చక్కెర కలిగి ఉన్నట్లు బయటపడింది. ఈ అధిక…

