Latest
ఫుట్బాల్పై కోట్లు… రైతు బంధు, ఉద్యోగాలపై మౌనం: గుంపు మేస్త్రి పాలనపై పావని గౌడ్ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రశ్నలు పెరుగుతున్న వేళ, పావని గౌడ్ తీవ్ర వ్యాఖ్యలతో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే, ఫుట్బాల్ కార్యక్రమాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏంటి అని ఆమె నిలదీశారు. రైతు బంధుకు నిధులు లేవని, గురుకులాల్లో పిల్లలకు సరైన భోజనం పెట్టడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని, కానీ ఫుట్బాల్ కోసం మాత్రం…
గ్రామ పంచాయతీ ఎన్నికలు: తొలి విడత ఫలితాలతో అలర్ట్ అయిన కాంగ్రెస్, రెండో విడతపై ఫోకస్ – బిఆర్ఎస్ కౌంటర్ వ్యూహాలు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ ముగియడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మొదటి విడత ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు మెజారిటీ గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు దక్కించుకున్నప్పటికీ, బిఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. తొలి విడతలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ స్వగ్రామాల్లోనే సర్పంచ్ స్థానాలను గెలిపించుకోలేకపోవడం పార్టీకి హెచ్చరికగా మారింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు, పార్టీ…
2027 జనగణనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం: కులగణన, 11,718 కోట్లు ఖర్చు – బీసీ రిజర్వేషన్లపై రాజకీయ దుమారం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 2027 జనగణనకు అధికారిక ఆమోదం తెలిపింది. ఈ జనగణనకు సంబంధించి రూ.11,718.24 కోట్ల నిధులు మంజూరు చేసింది. రెండు దశలుగా నిర్వహించే ఈ జనాభా లెక్కల సేకరణలో భాగంగా కులగణనను కూడా తొలిసారి చేపట్టనున్నారు. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాల్లో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్పు, పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచే ప్రతిపాదన, బీమా రంగంలో 100 శాతం…
మోయినాబాద్ ఫార్మ్ హౌస్లో అనుమతి లేని బర్త్డే పార్టీ: విదేశీ మద్యం, హుక్కాతో వేడుకలు – ఎస్వా పోలీసుల దాడి, కేసులు నమోదు
హైదరాబాద్ శివార్లలో మరోసారి అనుమతి లేని ఫార్మ్ హౌస్ పార్టీ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫార్మ్ హౌస్లో అర్ధరాత్రి నిర్వహించిన బర్త్డే పార్టీని ఎస్వా (Excise) పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా విదేశీ మద్యం, హుక్కా పరికరాలతో వేడుకలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో 10 విదేశీ మద్యం బాటిళ్లు, 7 హుక్కా పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ నిర్వహణకు సంబంధించి…
క్యూ న్యూస్ ఆఫీస్ ముందు సాయి ఈశ్వరాచారి మృతి: తీన్మార్ మల్లన్న పాత్రపై అనుమానాలు – హ్యూమన్ రైట్స్ కమిషన్కు డిజిటల్ మీడియా ఫిర్యాదు
తీన్మార్ మల్లన్నపై మీడియా నేతల తీవ్ర విమర్శలు డిసెంబర్ 4 ఘటనపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ సంచలన ఆరోపణలు డిసెంబర్ 4న సాయి ఈశ్వర్ చారి అనే యువకుడు క్యూ న్యూస్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TDMA) స్పష్టం చేసింది. అనుమానాలే కేంద్రబిందువు ఈ ఘటనకు సంబంధించి తీన్మార్ మల్లన్న…
తీన్మార్ మల్లన్నపై మీడియా నేతల ఆగ్రహం: బీసీ నినాదాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుతున్నారు
తీన్మార్ మల్లన్నపై మీడియా వర్గాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. బీసీ నినాదాన్ని అడ్డుపెట్టుకుని స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ జర్నలిస్టులు, మీడియా సంస్థలపై వరుసగా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వారు మండిపడ్డారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ వేదికగా మీడియా మిత్రులు ఈ వ్యాఖ్యలు చేశారు. రమ్యకృష్ణ, చిలుక ప్రవీణ్తో పాటు పలు మీడియా సంస్థలు, ముఖ్యంగా ఓకే టీవీ సహా కొన్ని ఛానళ్లను టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడం వెనుక రాజకీయ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు….
తెలంగాణలో తీవ్ర చలి: 28 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు
తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర చలి వణికిస్తోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 23 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్కు దిగువగా నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో గత 10 ఏళ్ల రికార్డు బద్దలైంది. డిసెంబర్ రెండో వారంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా డిసెంబర్ 12న…
ఉప్పల్లో మెస్సీ సందడి: గ్లోబల్ ఇమేజ్ పేరుతో ప్రజాధన దుర్వినియోగమా?
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్కు రావడంతో రాష్ట్రంలో ఫుట్బాల్ ఫీవర్ నెలకొంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రత్యేక ఈవెంట్ను చూసేందుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోల్కత్తా పర్యటన అనంతరం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే మెస్సీ, అక్కడి నుంచి తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే ఈ ఈవెంట్ చుట్టూ ఉత్సాహంతో పాటు తీవ్ర వివాదం కూడా చెలరేగింది. మెస్సీతో సెల్ఫీ దిగాలంటే ఒక్కొక్కరికి…
మల్లన్న వ్యవహారంపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు
తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TGDMA) తరపున అధ్యక్షులు ఉప్పాల రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జెసన్ గారి నేతృత్వంలో, రాష్ట్రంలోని పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు కలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేశారు. మల్లన్నకు సంబంధించిన అరెస్టులు, అనంతర పరిణామాలు, అలాగే మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు వారు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మల్లన్న అరెస్టు అయిన రోజునే తాము ప్రశ్నించామని, అప్పట్లో ప్రశ్నించే…
మల్లన్న వ్యవహారంపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు
తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TGDMA) తరపున అధ్యక్షులు ఉప్పాల రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జెసన్ గారి నేతృత్వంలో, రాష్ట్రంలోని పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు కలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేశారు. మల్లన్నకు సంబంధించిన అరెస్టులు, అనంతర పరిణామాలు, అలాగే మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు వారు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మల్లన్న అరెస్టు అయిన రోజునే తాము ప్రశ్నించామని, అప్పట్లో ప్రశ్నించే…

