News
గుండ్లపోచంపల్లిలో ఇళ్ల కూల్చివేత వివాదం… ముందస్తు నోటీసు లేకుండా చర్యలపై కుటుంబాల ఆవేదన
గుండ్లపోచంపల్లి గ్రామంలో అకస్మాత్తుగా జరిగిన ఇళ్ల కూల్చివేత చర్యలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసాయి. ముందస్తు నోటీసు లేకుండా, సమయం ఇవ్వకుండా కొన్ని కుటుంబాల ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న ఒక కుటుంబ సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం, వారి ఇల్లు 2002లో నిర్మించబడింది. పట్టా భూమిలోనే నిర్మాణం జరిగిందని, రహదారి లేదా నాలా ఆక్రమణ లేదని వారు చెబుతున్నారు. అయితే అధికారులు ఆకస్మికంగా వచ్చి ఇళ్లపై కూల్చివేత చర్యలు చేపట్టారని…
గుండ్లపోచంపల్లిలో ఇళ్ల కూల్చివేత వివాదం… ముందస్తు నోటీసు లేకుండా చర్యలపై కుటుంబాల ఆవేదన
గుండ్లపోచంపల్లి గ్రామంలో అకస్మాత్తుగా జరిగిన ఇళ్ల కూల్చివేత చర్యలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసాయి. ముందస్తు నోటీసు లేకుండా, సమయం ఇవ్వకుండా కొన్ని కుటుంబాల ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న ఒక కుటుంబ సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం, వారి ఇల్లు 2002లో నిర్మించబడింది. పట్టా భూమిలోనే నిర్మాణం జరిగిందని, రహదారి లేదా నాలా ఆక్రమణ లేదని వారు చెబుతున్నారు. అయితే అధికారులు ఆకస్మికంగా వచ్చి ఇళ్లపై కూల్చివేత చర్యలు చేపట్టారని…
బాపు ఘాట్లో గాంధీ విగ్రహం వివాదం… నివాసితుల ఖాళీపై తుషార్ గాంధీ అభ్యంతరం
బాపు ఘాట్ ప్రాంతంలో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదన చుట్టూ వివాదం మరింత ముదురుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 1000 కుటుంబాలను ఖాళీ చేయించాలనే వార్తలు స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగించాయి. ఎన్నో సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నామని, అకస్మాత్తుగా ఇళ్లు ఖాళీ చేయమని చెప్పడం అన్యాయమని వారు వాపోతున్నారు. ప్రభుత్వం భారీ వ్యయంతో విగ్రహం నిర్మాణం చేపట్టాలని భావిస్తోందన్న ప్రచారం నేపథ్యంలో, ప్రజలు “ముందుగా ప్రాథమిక సదుపాయాలు, కాల్వల శుభ్రత, మూసీ…
శంషాబాద్లో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్… కానీ సేవల మెరుగుదలపై ప్రశ్నలు
శంషాబాద్ ప్రాంతంలో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భూ కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ లభించగా, రాష్ట్రంలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో 18 ఈఎస్ఐసి డిస్పెన్సరీల నిర్మాణానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కార్మిక శాఖ మంత్రి ఈఎస్ఐ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, కార్మికులకు ఆరోగ్య భద్రత అందించడంలో ఈఎస్ఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ వ్యవస్థ రూపుదిద్దుకోవడంలో బి.ఆర్. అంబేద్కర్ దూరదృష్టి ఎంతో ముఖ్యమని…
మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు… ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి ప్రవేశం ప్రకటించిన దేవజి, మల్లారాజిరెడ్డి
తెలంగాణలో కీలక రాజకీయ-భద్రతా పరిణామంగా భావిస్తున్న ఘటనలో సిపిఐ మావోయిస్టు పార్టీ కు చెందిన అగ్రనేతలు అజ్ఞాతం వీడి అధికారికంగా లొంగుబాటు ప్రకటించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగింది. ఈ లొంగుబాటు కార్యక్రమం శివధర్ రెడ్డి సమక్షంలో జరిగింది. ప్రభుత్వ పునరావాస విధానాల ఫలితంగానే ఈ లొంగుబాట్లు సాధ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. లొంగుబాటు చేసిన వారిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి (దేవజి), కేంద్ర కమిటీ సభ్యుడు…
కరీంనగర్ కార్పొరేషన్ ఓటమిపై హైకమాండ్ సీరియస్… ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమీక్ష
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పార్టీ ఓటమిని సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ విజయం సాధించలేకపోవడంపై ఢిల్లీలో కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నిర్వహించింది. సమావేశానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కే సి వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి సహా పార్టీ ముఖ్య…
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్… హాల్ టికెట్కు ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు, 5 నిమిషాల ఆలస్యానికీ అనుమతి
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయాన్ని అధికారులు ప్రకటించారు. ఇకపై ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్ష రాయడానికి అనుమతి ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్ వంటి కారణాలతో ఆలస్యమైన విద్యార్థులకు కూడా 5 నిమిషాల వరకు పరీక్ష హాల్లోకి అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని సిఎస్ రామకృష్ణరావు తెలిపారు. హాల్ టికెట్ను విద్యార్థులు నేరుగా అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని, దానిపై ప్రిన్సిపల్ సంతకం తప్పనిసరి…
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్… హాల్ టికెట్కు ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు, 5 నిమిషాల ఆలస్యానికీ అనుమతి
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయాన్ని అధికారులు ప్రకటించారు. ఇకపై ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్ష రాయడానికి అనుమతి ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్ వంటి కారణాలతో ఆలస్యమైన విద్యార్థులకు కూడా 5 నిమిషాల వరకు పరీక్ష హాల్లోకి అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని సిఎస్ రామకృష్ణరావు తెలిపారు. హాల్ టికెట్ను విద్యార్థులు నేరుగా అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని, దానిపై ప్రిన్సిపల్ సంతకం తప్పనిసరి…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంద్రమ్మ ఇళ్లపై వివాదం… అర్హుల ఎంపిక, భూముల కూల్చివేతలపై పేదల ఆందోళన
తెలంగాణలో పేదలకు ఇళ్ల పంపిణీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సొంత స్థలాలు ఉన్న పేదలకు ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా, అదే సమయంలో భూముల కూల్చివేతలు జరుగుతున్నాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో సుమారు 12 లక్షల దరఖాస్తులు రావడంతో, దాదాపు 18 వేల మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఉగాది…
జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం లో కలకలం… ప్రసాద లడ్డులో పురుగులు ఉన్నాయన్న భక్తుల ఆరోపణలు
హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రసాదంగా విక్రయించే అభిషేకం లడ్డులపై తీవ్ర వివాదం నెలకొంది. ఆలయంలో విక్రయించిన లడ్డులో పురుగులు కనిపించాయని భక్తులు ఆరోపిస్తూ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. భక్తుల వాదన ప్రకారం, సుమారు ₹150కి విక్రయించే అభిషేకం లడ్డును కొనుగోలు చేసి తెరిచి చూడగా అందులో కదులుతున్న పురుగులు కనిపించాయని వారు చెబుతున్నారు. ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించే భక్తులకు ఇది తీవ్ర మనస్తాపానికి…

