జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్–బీఆర్ఎస్ టఫ్ ఫైట్… డిపాజిట్ కోసం బీజేపీ ఆందోళన!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి యూసఫ్గూడాలోని కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎన్నిక ఫలితం ఒకే నియోజకవర్గానికి సంబంధించినదైనా, దాని రాజకీయ ప్రాధాన్యం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు పార్టీలు గెలుపుపై నమ్మకంగా ఉన్నాయని నేతలు వెల్లడిస్తున్నారు. తమ వైపు ప్రజలు పెద్ద ఎత్తున…

Read More

దేశంలో సైబర్ నేరాల ఆరాటం: ట్రాకింగ్ సిస్టమ్ లోపం, ప్రభుత్వాల నిర్లక్ష్యం… ఏడాదిలోనే ₹22,000 కోట్లు స్వాహా

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ అదుపు తప్పుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో డీప్ ఫేక్ వీడియోలు, పెట్టుబడుల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్టుల బెదిరింపులు, లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, ఫేక్ సైట్‌ల ద్వారా ప్రజలను దోచేస్తున్న ఘటనలు భారీగా పెరిగిపోయాయి.అయితే ఈ నేరాలను అరికట్టడానికి అవసరమైన ఏకైక జాతీయ సైబర్ ట్రేసింగ్ సిస్టమ్ లేకపోవడం ఇప్పుడు దేశ భద్రతకే ఒక పెద్ద సవాలుగా మారింది. ◼ ఒకే ఏడాదిలో ₹22,000 కోట్లు మోసం! ఇండియా సైబర్ క్రైమ్…

Read More

జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌పై కాంగ్రెస్ నేత రియాజ్–పవన్ సంభాషణ: అభివృద్ధి, సామాజిక న్యాయం, బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ

జూబ్లీహిల్స్ బైఎలక్షన్ నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్ర గ్రంథాలయ చైర్‌పర్సన్ రియాజ్ గారు మరియు కాంగ్రెస్ నేత పవన్ గారు ఎన్నికల ప్రచారం, పార్టీ వ్యూహం, ప్రజా స్పందనపై విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. రియాజ్ గారు మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్ లో ఈ బైఎలక్షన్ అభివృద్ధి ఆధారంగా జరగబోతుంది. మేము సానుభూతిని కాదు, అభివృద్ధిని నమ్ముకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మొదటి బైఎలక్షన్ ఇది. ప్రజలు రెండేళ్లలో…

Read More

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్‌ – రేవంత్‌ రెడ్డి హామీ, బీసీ నాయకుల ఆందోళనకు కొత్త ఊపు

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ బీసీ రిజర్వేషన్ల అంశం వేడెక్కుతోంది. తాజాగా జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల నేపథ్యంలో బీసీ నేతలు, మాజీ మంత్రి డామోదర్‌ గౌడ్‌, బీసీ ఫ్రంట్‌ నాయకుడు బాలరాజు లాంటి నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలోని బీసీ వర్గాలకు హక్కుగా 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఈ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ హామీ అమలు కావడం…

Read More

గ్లోబ్ ట్రాటన్ ఈవెంట్‌కు ముందు ముఖ్య సూచనలు: సేఫ్టీ, ట్రాఫిక్ మార్గాలు, పోలీస్ ఇన్స్ట్రక్షన్లు తప్పనిసరిగా పాటించండి!

హైదరాబాద్‌లో జరగబోయే గ్లోబ్ ట్రాటన్ ఈవెంట్ కోసం అభిమానులు, పాల్గొనేవారు భారీ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. నిర్వాహకులు ఈవెంట్‌ను అత్యంత శ్రద్ధతో ప్లాన్ చేస్తూ, ప్రజల భద్రత కోసం పోలీస్ డిపార్ట్మెంట్‌తో కలిసి కఠిన మార్గదర్శకాలను జారీ చేశారు. నిర్వాహకులు అందరికీ స్పష్టం చేశారు – ఇది ఓపెన్ ఈవెంట్ కాదు.ఫిజికల్ పాసెస్ ఉన్నవారికే ప్రవేశం ఉంటుంది. ఇటీవల ఆన్లైన్‌లో అమ్ముతున్న నకిలీ పాసెస్ గురించి ప్రచారం జరుగుతున్నందున, నిర్వాహకులు “డోంట్ బిలీవ్ ఇన్ ఫేక్ టికెట్స్!” అని…

Read More

ప్రకాశ్ రాజ్‌ పై బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ వివాదం — “క్షమించండి, మళ్ళీ ఇలాంటివి చేయను” అని సిట్‌ విచారణలో ప్రకాష్ రాజ్

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌ కేసులో సిట్‌ (Special Investigation Team) విచారణ కొనసాగుతోంది. ఇటీవల ఈ కేసులో ఆయన విచారణకు హాజరై, “తప్పు చేశాను, క్షమించండి — ఇకపై ఇలాంటి తప్పు చేయను” అని అధికారుల ఎదుట స్పష్టం చేశారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్స్ కారణంగా జరిగిన ఆర్థిక మోసాలు, యువత ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం, సైబర్…

Read More

జూబిలీ హిల్స్ ఉపఎన్నికల్లో బిఆర్ఎస్ ఆధిక్యం — కాంగ్రెస్ పై 8% మెజారిటీతో గెలుపు అవకాశాలు

జూబిలీ హిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ మరోసారి ఆధిక్యంలో నిలిచినట్లు కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ సర్వే ప్రకారం, బిఆర్ఎస్ పార్టీకి 49% ప్రజా మద్దతు లభించగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం 41% ఓట్లు మాత్రమే వచ్చాయి. బిజెపికి 8% మరియు ఇతరులకు 2% మద్దతు నమోదైంది. కేకే సర్వే ప్రకారం బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పై 8% మెజారిటీతో గెలుపు సాధ్యమని అంచనా వేసింది. కేం.చాణక్య, క్యూమేగా వంటి సంస్థల…

Read More

జూబిలీహిల్స్ ఉపఎన్నికల్లో బిఆర్ఎస్ ఆధిక్యం – కేకే సర్వేలో 49% మద్దతు, కాంగ్రెస్ కంటే 8% ముందంజ

జూబిలీహిల్స్ ఉప ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి బిఆర్ఎస్ మళ్లీ సత్తా చాటబోతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ప్రకారం, బిఆర్ఎస్‌కు 49% ప్రజా మద్దతు, కాంగ్రెస్‌కు 41%, బీజేపీకి 8%, మరియు ఇతరులకు 2% ఓట్లు లభించినట్లు వెల్లడించారు. సర్వే ప్రకారం, బిఆర్ఎస్ కాంగ్రెస్‌పై సుమారు 8% మార్జిన్‌తో ఆధిక్యం సాధించబోతోందని అంచనా.ఈ సర్వే ఫలితాలను ఆధారంగా చేసుకొని గులాబీ పార్టీ నేతలు,…

Read More

సచివాలయంలో భారీ మార్పులు – ఒకేసారి 134 ఏఎస్ఓల బదిలీ, మంత్రులు–సెక్రటరీల మధ్య విభేదాలు తీవ్రం

తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం మరోసారి భారీ పరిపాలనా మార్పులు చేసింది. ఒకేసారి 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల (ఏఎస్ఓ) బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది ఉన్నతాధికారుల బదిలీల తర్వాత, కింది స్థాయిలో ఇదే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకే శాఖలో ఏళ్ల తరబడి పని చేస్తున్న అధికారులపై ఈసారి ప్రభుత్వం దృష్టి సారించింది. కొంతమంది ఏఎస్ఓలు 12…

Read More

కాళేశ్వరం కేసు పై హైకోర్టు స్టే పొడిగింపు – కేసీఆర్, హరీష్‌రావుపై చర్యల ఆలస్యం ఎందుకు?

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవకతవకల కేసు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ప్రధాన చర్చగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టీ. హరీష్‌రావు, మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడాన్ని హైకోర్టు జనవరి 19, 2026 వరకు నిలిపివేసింది. జస్టిస్ అపరేష్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహీయుద్దీన్ ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ, ప్రభుత్వానికి కౌంటర్…

Read More