మార్పు అన్నారు.. రైతునే బలి చేశారు”.. రేవంత్ సర్కార్‌పై రైతుల ఆవేదన

మార్పు వస్తుందని ఆశపడ్డాం.. కానీ రైతుకి మాత్రం మరింత కష్టం వచ్చింది” అంటూ తెలంగాణ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి కొనుగోళ్లలో జాప్యం, యూరియా కొరత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతుల కష్టాలు మరింత పెరిగాయి. “400 బస్తాలు తెచ్చి పోసుకున్నాం. నెల రోజుల నుంచి కొనడం లేదు. ఆరు ఎకరాల వరి…

Read More