రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రికార్డ్ అసిస్టెంట్.. ప్రభుత్వ ఉద్యోగుల్లో పెరుగుతున్న అవినీతి పై ఆగ్రహం

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయనే విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి. ప్రజలకు సేవ చేయాల్సిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కుతున్న ఘటనలు వరుసగా బయటపడుతున్నాయి. తాజాగా ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ రికార్డ్ అసిస్టెంట్ రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం, అమీర్‌పేట్ మండలంలోని ఓ ప్రభుత్వ హైస్కూల్‌లో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్. శివానంద్…

Read More