ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తు.. రైతులు ఇప్పటికైనా మారాలి: బీజేపీ నేత
ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, రైతులు రసాయన వ్యవసాయం నుంచి సహజ వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ నేత పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయం వల్ల తక్షణ లాభాలు కనిపించకపోయినా, దీర్ఘకాలంలో రైతుల ఆదాయం పెరగడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. భూములు అధిక రసాయన ఎరువుల వినియోగంతో తమ సహజసిద్ధమైన శక్తిని కోల్పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయానికి మారిన వెంటనే…

