మహిళల సాధికారతకు సమాజం మొత్తం తోడ్పాటు అవసరం: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

మహిళల సాధికారత కోసం ప్రభుత్వం, కుటుంబం, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మహిళా సాధికారత, వ్యాపార అవకాశాల కల్పన లక్ష్యంగా నిర్వహించిన “వేటా” (VETA) సంస్థ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అమెరికాలో మహిళలకు సహాయం అందిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జాన్సీ ఆధ్వర్యంలో వేటా సంస్థను భారతదేశానికి తీసుకురావడం అభినందనీయమని షర్మిల పేర్కొన్నారు. మహిళలను ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు…

Read More