ఆస్ట్రాలజీ స్కామ్ బట్టబయలు.. పూజల పేరుతో లక్షల దోపిడి.. బ్లాక్ మెయిల్‌తో సైబర్ మోసం!

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. “మీ జీవితంలో సమస్యలున్నాయా?”, “ప్రేమలో విఫలమయ్యారా?”, “వశీకరణ పూజలతో మీ కోరికలు నెరవేరుస్తాం” అంటూ కనిపించే ప్రకటనలు ఇప్పుడు కొత్త తరహా సైబర్ మోసాలకు కేంద్రంగా మారుతున్నాయి. జ్యోతిష్యం, తంత్ర పూజలు, దోష నివారణ పేరుతో అమాయకులను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు లక్షల్లో డబ్బులు దోచుకుంటున్నట్లు సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం Facebook, Instagram, WhatsApp, YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫేక్ ఆస్ట్రాలజీ అకౌంట్లు,…

Read More

ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పేరుతో ఫేక్ కాల్స్?.. ఎమ్మెల్యేలకు కొత్త మోసగాళ్ల ట్రాప్

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం తెలంగాణలో కొత్త తరహా సైబర్ మోసాలు బయటపడుతున్నాయి. ఈసారి సాధారణ ప్రజలనే కాదు నేరుగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులనే టార్గెట్ చేస్తూ మోసగాళ్లు రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాల పేరుతో ఫేక్ కాల్స్ చేసి ఆధార్ వివరాలు, డబ్బులు దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న సాయంత్రం ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చిందని, ఆ వ్యక్తి తనను ఫైనాన్స్ డిపార్ట్మెంట్…

Read More

విద్యార్థినితో లెక్చరర్ ఫోన్ సంభాషణ వైరల్.. “ఐ వాంట్ యూ” వ్యాఖ్యలపై చర్చ

ఒక లెక్చరర్ మరియు విద్యార్థిని మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆడియోలో లెక్చరర్ విద్యార్థినిని పదేపదే ఇంటికి రావాలని కోరడం, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. సంభాషణలో పరీక్షలు, ఎగ్జామ్ పోస్ట్పోన్ వంటి విషయాలతో ప్రారంభమైన మాటలు క్రమంగా వ్యక్తిగత చర్చలకు దారితీశాయి. విద్యార్థిని పలుమార్లు “మీ ఉద్దేశం ఏంటి?” అని ప్రశ్నించగా, లెక్చరర్ “ఐ వాంట్ యూ” అంటూ వ్యాఖ్యానించడం వినిపించింది. అలాగే రేపు కలుద్దామని, కలిసి ట్రావెల్…

Read More

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌లో హతం!

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఉదయం అకస్మాత్తుగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టులు–భద్రతా దళాల మధ్య చోటుచేసుకున్న భారీ ఎన్‌కౌంటర్‌లో పలు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రారంభమైన ఈ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఫైర్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచార ప్రకారం, ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా, వారిలో అత్యంత కీలక నాయకుడు హిడ్మా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక ధృవీకరణ…

Read More

కర్నూల్ బస్సు అగ్నిప్రమాదం – సజీవదహనమైన 20 మంది ప్రయాణికులు, తెలంగాణ-ఆంధ్ర ప్రభుత్వాలపై ఆగ్రహం

తెలంగాణ, ఆంధ్ర ప్రజలను కలచివేసిన భయానక ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూల్ సమీపంలోని చిన్నటేకూరు వద్ద మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత భయంకరమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులలో సుమారు 20 మంది సజీవ దహనం అయ్యారు. బయటపడిన మిగతా ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించబడ్డారు. సాక్షుల ప్రకారం, బస్సు బైక్‌ను ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో…

Read More