తెలంగాణలో పెరుగుతున్న సైబర్ నేరాలు: నాలుగేండ్లలో ₹4724 కోట్ల దోపిడీ – అప్రమత్తంగా ఉండండి

తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులు విస్తరించిన కొద్దీ, సైబర్ మోసగాళ్లకు అవకాశాలు కూడా పెరిగాయి. గత నాలుగేళ్లలోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు ₹4724 కోట్లకు పైగా డబ్బులు దోచుకున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2022 నుండి 2026 ఫిబ్రవరి వరకు రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అందులో 76,048 కేసులు నమోదు అయ్యాయి. అయితే, ఇంకా ఫిర్యాదు చేయని బాధితులు లక్షల్లో ఉన్నారని అంచనా. 📊 సంవత్సరాల వారీగా…

Read More

గాలిలో పతంగుల జోరు… చైనా మాంజాతో ప్రాణాలు బేజారు

సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి గల్లీలో పిల్లలు పతంగులు ఎగురవేస్తూ కనిపిస్తుంటారు. గాలిపటాలతో ఆడుకుంటూ ఆనందంగా గడపడం పండుగకు ప్రత్యేక ఆకర్షణ. కానీ ఆ సరదానే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. పతంగులను తెంచేయాలనే ఉద్దేశంతో హానికారక రసాయన రంగులతో తయారు చేసిన ‘చైనా మాంజా’ వినియోగం తీవ్ర ప్రమాదాలకు దారితీస్తోంది. ఈ చైనా మాంజా తాకిన పక్షులు గాల్లోనే చనిపోతుండగా, మనుషుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. వాహనదారుల మెడకు చుట్టుకొని తీవ్ర గాయాలకు కారణమవుతుండటంతో…

Read More