ఓట్ల తొలగింపుపై బీఆర్ఎస్ ఆందోళన.. ఈవీఎంలపై అనుమానాలు, పేపర్ బ్యాలెట్కు డిమాండ్
K. Chandrashekar Rao నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ జాబితా సవరణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపులపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల ఓట్లపై అనుమానాస్పదంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. “ముస్లింలు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు కాబట్టి వారి ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి” అంటూ…

