ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ దే పైచేయి… మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం ఐదు మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉండొచ్చని అంచనా వేయబడింది. కాంగ్రెస్కు 68 నుంచి 76 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, బీఆర్ఎస్కు 29 నుంచి 36 స్థానాలు, బీజేపీకి 3 నుంచి 5 స్థానాలు, ఎంఐఎంకు ఒక స్థానం వచ్చే అవకాశముందని సర్వే వెల్లడించింది. అలాగే 8 నుంచి 14 స్థానాల్లో గట్టి…

