ఈటల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్: బీజేపీ అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయా?
తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలపై మరోసారి చర్చకు దారితీసే పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ ఈటల రాజేందర్, ఎంపీ ధర్మపురి అరవింద్లను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో బీజేపీకి చెందిన నాయకుల పేర్లు వెలుగులోకి రావడంతో పార్టీ అంతర్గత పరిస్థితులపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. పోలీసుల దర్యాప్తు ప్రకారం ఫ్లెక్సీల వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జన్యావుల రామకృష్ణ…

