జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: హోరాహోరీ ప్రచారానికి తెర, అభివృద్ధి–వ్యూహాలపై కసరత్తు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం ముగిసి, హోరాహోరీ పోరు నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య సవాల్ సవాల్‌గా మారిన ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా మారింది. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన తర్వాత జరుగుతున్న ఈ ఉపఎన్నిక ప్రజానాడిని అంచనా వేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో మూడు ప్రధాన పార్టీలు — బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ — ఏ ఒక్కటీ వెనుకడుగు వేయలేదు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు,…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల హీట్ — మూడు ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం ముగిసింది!

హైదరాబాద్ | జూబ్లీహిల్స్:జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు రాజకీయంగా కీలక మలుపు తిప్పబోతున్నాయి. బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ — మూడు ప్రధాన పార్టీలూ ప్రచారాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించాయి.ప్రత్యేకించి, కాంగ్రెస్ పాలనకు రెండున్నర సంవత్సరాల తర్వాత జరగుతున్న ఈ ఉపఎన్నిక ప్రజా తీర్పుకు కీలక సూచికగా భావిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మరిన్ని ఉపఎన్నికలకు ఇది “శాంపిల్ టెస్ట్”గా మారనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారంరోజుల పాటు అన్ని ప్రభుత్వ పనులను పక్కనపెట్టి జూబ్లీహిల్స్‌లో పర్యటించడం, ప్రచారానికి…

Read More

బీసీలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ విఫలం: బీజేపీ నేత శిల్పా రెడ్డి

బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన పరిస్థితులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వరుసగా కురిసిన వర్షాల వల్ల రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలు దెబ్బతిన్నాయంటూ ఆమె మండిపడ్డారు. చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లపై నీరు నిలిచిపోవడం, ప్రజలకు ఇబ్బందులు తలెత్తడం ప్రజా ప్రతినిధుల వైఫల్యమని ఆమె పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, “గత పదేళ్లుగా ఎక్కడా గణనీయమైన అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను…

Read More

ప్రజా సభలో ఘాటు ప్రసంగం — “పది ఏళ్లు గడిచినా అభివృద్ధి కనపడలేదు!” — ఘాటైన విమర్శలు

ప్రజా సభలో కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “పది సంవత్సరాలు గడచిపోయాయి, ఇంకొన్ని రోజులు మాత్రమే ఎన్నికలకు మిగిలి ఉన్నాయి. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కదా, ప్రజలు విశ్వసించి పదే పదే ఓటు వేసారు — కానీ ఈ పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఆయన ఏమి చేసారు?” అని ప్రశ్నించారు. “మోదీతో పది ఏళ్లు అంటకాగా ఉన్నారు కదా? ఆయన గౌరవంగా ఉన్నప్పుడు తెలంగాణ…

Read More

జూబ్లీ హిల్స్ బస్తీ పౌరుల ఆవేదన: వాగ్ధానాలు గాల్లోకెళ్ళి, కాలువ సమస్యలు–జీవితమే సవాలుగా మారింది

జూబ్లీ హిల్స్ పరిసర బస్తీలలో నివసించే ప్రజలు ప్రభుత్వం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా కాలువ సమస్య, రోడ్లలేమి, ప్రాథమిక వసతుల కొరత కారణంగా తమ జీవితం నరకంగా మారిందని వారు వాపోయారు. “మా కాలువ తొవ్వి వుంచేసి ఇలా నాశనం చేశారు. నీళ్ళు వెళ్లడానికి దారి లేదు. ఇళ్ళు కూల్చేశారు. పెద్దలు వస్తే ఒక్క గంటైనా మా దగ్గర కూర్చొని చూస్తారా?” అని ఒక మహిళ ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారుతున్నా, పరిస్థితులు మాత్రం…

Read More

జూబ్లీహిల్స్ ప్రజాభిప్రాయం: ప్రభుత్వ మార్పు తర్వాత మార్పులు కనిపించలేదు – ఓటర్లలో అయోమయం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్‌నగర్, బోరబండ, మోతీనగర్ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే క్రమంలో ఈ ఫీల్డ్ రిపోర్ట్. దాదాపు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలన కొనసాగగా, రెండు సంవత్సరాల క్రితం ప్రజలు ప్రభుత్వ మార్పు కోసం కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినా కూడా బస్తీల్లో ప్రత్యేకమైన మార్పులు కనిపించడం లేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం ప్రకారం మౌలిక సదుపాయాల విషయంలో పెద్ద మార్పులు లేవని,…

Read More

జూబిలీహిల్స్‌లో బీజేపీ ప్రభావం లేదు: స్థానిక సమస్యలపై కిషన్ రెడ్డి పై విమర్శలు

జూబిలీ హిల్స్ ఉపఎన్నికల ప్రచారం వేడెక్కుతూ ఉండగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారి తీశాయి. ప్రజలు ఒక ఫోన్ చేస్తే సమస్యలు పరిష్కరిస్తామని ఆయన చెప్పిన విషయాన్ని విమర్శిస్తూ, గతంలో మూడు సార్లు ఎంపీగా గెలిచినా జూబిలీహిల్స్ ప్రజలకు స్పష్టమైన అభివృద్ధి చూపించలేదని స్థానిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఎర్రగడ్డ డివిజన్‌లో పాదయాత్ర నిర్వహించిన కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని, కాంగ్రెస్‌ మీద ప్రజల నమ్మకం కోల్పోయిందని అన్నారు….

Read More

ఖైరతాబాద్‌లో పీజీఆర్ వారసత్వం — రాజకీయ సాంప్రదాయాలపై మళ్లీ చర్చ

తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ప్రముఖ నియోజకవర్గం ఖైరతాబాద్ ఎన్నాళ్లుగానో పేద ప్రజల ఆశలు–ఆకాంక్షలకు కేంద్రంగా నిలిచింది. ఈ ప్రాంతానికి పునాది వేసి, పేదలకు అండగా నిలబడి, అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన నేత పి. జనార్ధన రెడ్డి (పీజీఆర్). తండాలు, గూడాలు, మారుమూల బస్తీలు…హైదరాబాద్‌కు ఉద్యోగాల కోసం వచ్చిన వలస కుటుంబాలకు అండగా నిలిచిన పీజీఆర్, “పేదల దేవుడు”గా పేరుపొందారు. 2007లో పీజీఆర్ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందగా, ఖైరతాబాద్‌తో పాటు మొత్తం హైదరాబాదు…

Read More

జూబిలీ హిల్స్‌లో అభివృద్ధి హామీ: నవీన్ యాదవ్‌కు మద్దతు కోరిన సీఎం రేవంత్

జూబిలీ హిల్స్ ఉపఎన్నికల నేపధ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబిలీ హిల్స్ ప్రజల అభివృద్ధి కోసం నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హైదరాబాద్లో వర్షాల సమయంలో బస్తీలు మునిగినప్పుడు తమ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని చెప్పారు. కాగా, గత ప్రభుత్వం మాత్రం ఎప్పుడూ ప్రజల మధ్యకు రాలేదని ఆరోపించారు. ముఖ్యంగా యువత భవిష్యత్తు కోసం డ్రగ్స్,…

Read More

జూబిలీహిల్స్ ఉపఎన్నిక వేడి: రంగంలోకి అగ్రనేతలు, ప్రచారం ఉత్కంఠ

జూబిలీహిల్స్ ఉపఎన్నిక మరింత వేడెక్కింది. నేటి నుంచి ప్రధాన పార్టీల అగ్రనేతలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. ఓటర్ల మద్దతు సంపాదించేందుకు నాయకులు సభలు, రోడ్ షోలు, పాదయాత్రలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి విస్తృత ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు డివిజన్ల వారీగా ప్రచారం చేస్తూ, హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేస్తూ, పార్టీకి మద్దతు కోరుతున్నారు….

Read More