పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా… 88 మున్సిపాలిటీల కైవసం, కార్పొరేషన్లలో ఆధిపత్యం
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పురపాలక, నగరపాలక ఎన్నికల్లో అధికార పార్టీ Indian National Congress మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 88 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, కార్పొరేషన్లలో కూడా స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే నాలుగు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. దీంతో పట్టణ ఓటర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇక Bharat Rashtra Samithi 17 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది….

