2025లో బిఆర్ఎస్–బిజెపీలకు చేదు అనుభవాలు.. కవిత బాంబు, బీజేపీ అంతర్గత కలహాలు
2025 సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్, బిజెపీలకు తీవ్రంగా కలిసి రాని ఏడాదిగా మారిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ విషయంలో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న స్టాండ్ పార్టీకి పెద్ద షాక్గా మారాయి. ఈ పరిణామాన్ని చాలామంది “కవిత బాంబు”గా అభివర్ణిస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబంలో అంతర్గత విభేదాలు బయటపడటం, కుటుంబ సభ్యురాలే బహిరంగంగా మాట్లాడటం పార్టీకి నష్టం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2025లో బిఆర్ఎస్కు వరుసగా ఎదురైన ప్రతికూల పరిణామాలు, జూబ్లీ హిల్స్…

