తెలంగాణపై కుట్ర జరుగుతోందా? చంద్రబాబు–కేంద్రం–కాంగ్రెస్ లింక్పై తీవ్ర ఆరోపణలు
తెలంగాణ రాష్ట్రంపై పద్ధతి ప్రకారంగా ఒక కుట్ర కొనసాగుతోందని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కుట్ర వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని, కేంద్రంలోని బీజేపీ పెద్దల మద్దతుతోనే ఈ వ్యవహారం నడుస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఓటుకు నోట్ల కేసులో రెండో ముద్దాయిగా చంద్రబాబును కేసీఆర్ అప్పట్లో హైదరాబాద్ నుంచి పంపించారని, ఆ కసే ఈరోజు తెలంగాణపై కుట్రగా మారిందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమ చేతిలో పెట్టుకొని, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నిలబెట్టి తెలంగాణను…

