తెలంగాణలో బీసీ బంద్ ఉద్రిక్తత: 42% రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతేనా?

ఈరోజు తెలంగాణ అంతటా బీసీ బంద్ హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా యావత్ బీసీ సంఘాలు, జేఏసీలు, విద్యార్థి మరియు సామాజిక సంస్థలు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అమలు కోసం బంద్ నిర్వహిస్తున్నాయి. ఈ బంద్‌కు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు — కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, సిపిఐ, సిపిఐ(ఎం), టిజెఎస్, ఎంఆర్పిఎస్, మాల మహానాడు, గిరిజన మరియు మైనారిటీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అయితే ప్రజలలో ముఖ్యమైన ప్రశ్న — “బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నది…

Read More

జూబ్లీహిల్స్ లో స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారనే నమ్మకం – ప్రజల ఆత్మీయ మద్దతు వెల్లువ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. స్థానిక ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని గట్టిగా విశ్వసిస్తున్నారు. బోరగొండకు చెందిన హనుమంతరావు మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు — యువకుడికి అవకాశం ఇచ్చారు. స్థానికుడు, బీసీ అభ్యర్థి, ప్రజలతో ఎప్పుడూ అందుబాటులో ఉండే నవీన్ యాదవ్ కచ్చితంగా గెలుస్తారు,” అని తెలిపారు. ప్రజల మద్దతు ఊపందుకోవడంతో పాటు, అనేక స్థానికులు “నవీన్ అన్న” పేరుతో ర్యాలీల్లో పాల్గొంటున్నారు. “ఫేక్ ఓటర్ ఐడీల మాటలన్నీ అబద్ధాలు….

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటు చోరీ ఆరోపణలు – బిఆర్ఎస్ మహిళా నాయకురాలు నిరోష గారి తీవ్ర విమర్శలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. బిఆర్ఎస్ తరఫున మహిళా నాయకురాలు నిరోష గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై ఓటు చోరీ ఆరోపణలు చేశారు. “దాదాపు 19,000 ఫేక్ ఓట్లు ఉన్నాయని మేము బూత్ లెవెల్ వరకు వెళ్లి సాక్ష్యాలు సేకరించాం. మేము ఇచ్చిన డేటా ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ఫేర్ ఎలక్షన్ జరగాలి,” అని ఆమె అన్నారు. నవీన్ యాదవ్‌కి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని, ఆయనే గతంలోనూ ఫేక్ ఓట్లు వేయించారని…

Read More

జూబ్లీ హిల్స్ లో యువత ఉత్సాహం – “నవీన్ అన్నే మా లీడర్” అంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉపఎన్నికలు వేడెక్కుతున్నాయి. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో “నవీన్ అన్నే మా లీడర్” అంటూ ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు స్పష్టంగా చెబుతున్నారు — “మా లీడర్ బెస్ట్ లీడర్, ఎడ్యుకేటెడ్ లీడర్ అంటే నవీన్ అన్నే. ఆయన అందరికీ దగ్గరగా ఉంటాడు, పనులు చేసి చూపిస్తాడు.” బిఆర్ఎస్ వైపు నుంచి “ఫేక్ ఓటర్ ఐడీస్” ప్రచారం జరుగుతున్నా, కాంగ్రెస్ వర్గాలు దాన్ని ఖండిస్తున్నాయి. ఒక కార్యకర్త మాట్లాడుతూ — “మనం రియాక్షన్…

Read More

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ పట్ల ప్రజా ఉత్సాహం — బంపర్ మెజారిటీ ఊహ

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పట్ల ప్రజల్లో అపారమైన మద్దతు కనిపిస్తోంది. ఆయన ర్యాలీల్లో లక్షల మంది పాల్గొంటున్నారని, ఈ ఉత్సాహం ఓట్లుగా మారబోతోందని స్థానికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం ప్రకారం — “ఈసారి పార్టీ పరంగా కాదు, నవీన్ యాదవ్ వ్యక్తిత్వం చూసి ఓటేస్తాం” అని చెప్తున్నారు. కొంతమంది మాట్లాడుతూ, “టిఆర్ఎస్ (బిఆర్ఎస్) పని అయిపోయింది. కేసీఆర్ మళ్లీ సభ పెట్టినా పరిస్థితి మారదు. నవీన్ యాదవ్ బంపర్ మెజారిటీతో…

Read More

జూబ్లీ హిల్స్ లో యువత ఉత్సాహం – “నవీన్ అన్నే మా లీడర్” అంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉపఎన్నికలు వేడెక్కుతున్నాయి. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో “నవీన్ అన్నే మా లీడర్” అంటూ ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు స్పష్టంగా చెబుతున్నారు — “మా లీడర్ బెస్ట్ లీడర్, ఎడ్యుకేటెడ్ లీడర్ అంటే నవీన్ అన్నే. ఆయన అందరికీ దగ్గరగా ఉంటాడు, పనులు చేసి చూపిస్తాడు.” బిఆర్ఎస్ వైపు నుంచి “ఫేక్ ఓటర్ ఐడీస్” ప్రచారం జరుగుతున్నా, కాంగ్రెస్ వర్గాలు దాన్ని ఖండిస్తున్నాయి. ఒక కార్యకర్త మాట్లాడుతూ — “మనం రియాక్షన్…

Read More

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీకి జనసందోహం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేడుక ఘనంగా జరిగింది. యసగూడా చెక్‌పోస్ట్ నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ, జూబ్లీ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్, ఎల్వీ ప్రసాద్ మార్గం గుండా ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. కొందరు బోనాలు ఎత్తుకొని, కొందరు కోలాటాలు ఆడుతూ ర్యాలీని పండుగలా మార్చారు. స్థానిక ప్రజలు నవీన్ యాదవ్ పట్ల తమ మద్దతు వ్యక్తం చేస్తూ, “ఇది నామినేషన్…

Read More

బీసీ రిజర్వేషన్ వివాదం: “42% చట్టబద్ధంగా వచ్చే వరకు ఎలక్షన్లు వద్దు” — బీఆర్ఎస్ నేతల హెచ్చరిక

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ బీసీ రిజర్వేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టంగా ప్రకటించారు — “42% రిజర్వేషన్ చట్టబద్ధంగా, తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్లాలి” అని. లేని పక్షంలో ఎలక్షన్లు జరపడం ప్రజలతో మోసమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. “కులగణన, కమిటీ రిపోర్ట్, జీఓ లు అన్నీ తప్పుగా జరిగాయి; ముఖ్యమంత్రి ఫోటోలు ప్రొఫార్మాలో పెట్టడం చట్ట విరుద్ధం”…

Read More

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం – బీఆర్‌ఎస్ నేతల తీవ్ర విమర్శలు

బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు.వారు పేర్కొంటూ — “చెట్టబద్ధత కల్పించి 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఆరు నెలల్లో ఇస్తామని చెప్పి, 15 నెలలు నిద్రపోయారు. చివరి రెండు నెలల్లో హడావుడిగా చూపులు పెడుతున్నారు. కానీ చట్టం లేకుండా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?” అని ప్రశ్నించారు. తమ పార్టీ మొదటి నుంచి రాజ్యాంగ సవరణ ద్వారానే రిజర్వేషన్ సాధ్యమని…

Read More

ఏపీలో ప్రగతి పరుగులు – తెలంగాణలో పురుగులు? మోదీ, చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలపై వేడి చర్చ

కర్నూల్ సభలో ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రశంసిస్తూ, “ఆత్మనిర్భర్ భారత్‌లో ఏపీ కీలక భాగం అవుతుంది” అన్నారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ–అమరావతి కలసి ప్రగతిని పరుగులు తీయిస్తున్నాయని తెలిపారు. 13,429 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, రాయలసీమలో కొత్త ఉద్యోగ అవకాశాలకు దారితీశారు. ఈ సభలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని మోదీని ప్రశంసిస్తూ “మోదీ సంస్కరణలు దేశానికే గేమ్ చేంజర్లు” అన్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి డబుల్ ఇంజన్ ప్రభుత్వంగా…

Read More