కూకట్‌పల్లిలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు అగ్ని ప్రమాదం – ప్రయాణికులు సురక్షితం, భద్రతపై ప్రశ్నలు

Kukatpally ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కేబిహెచ్పీ నుంచి ఎస్సార్ నగర్ వైపు వెళ్తున్న బస్సులో మెట్రో పిల్లర్ నంబర్ 734 వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. సమాచారం ప్రకారం, ఏపీ లోని పాలకొలుకు బయలుదేరిన “శ్రీ దుర్గా మల్లీశ్వరి ట్రావెల్స్” బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అప్పటికి బస్సులో సుమారు 18 మంది ప్రయాణికులు ఉండగా, సిబ్బంది అప్రమత్తంగా…

Read More