చెరువుల నీళ్లపై గ్రామాల మధ్య వివాదం.. “ముందు కసానపల్లి నింపితేనే మిగతా ఊర్లకు నీళ్లు”
నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. చెరువుల నీళ్ల విషయంలో గ్రామాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కసానపల్లి, పోతనపల్లి గ్రామాల మధ్య నీటి పంపకాల అంశం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. “ముందు కసానపల్లి చెరువు నిండితేనే తర్వాతి గ్రామాలకు నీళ్లు వెళ్తాయి” అంటూ గ్రామస్థులు స్పష్టంగా చెబుతున్నారు. గ్రామస్థుల మాటల్లో ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏంటంటే.. నీళ్ల ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరని, కాల్వలు సరిగా ఉంటే గొలుసుకట్టు చెరువుల విధానంలో ఒక…

