కులగణనపై కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్ నేత.. కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు

కులగణన అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నేత తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని పలు ప్రశ్నలు సంధించారు. రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరని వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని, ఒకసారి ఓడిపోవచ్చు, మరోసారి గెలవొచ్చని…

Read More