బండి సంజయ్ను ఎందుకు విచారించలేదు?”.. పోక్సో కేసుపై బక్క జడ్సన్ సంచలన ప్రశ్నలు
పోక్సో కేసు దర్యాప్తులో కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఎందుకు విచారించలేదంటూ సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు బండి సంజయ్ను కలిశారా? ప్రత్యేకంగా మాట్లాడించారా? బెదిరింపులు జరిగాయా? అనే అంశాలపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల కాల్ డీటెయిల్స్ను పరిశీలించాలని, బండి సంజయ్కు కూడా నోటీసులు జారీ చేసి విచారించి ఉంటే ఆ విషయం ప్రజలకు తెలియాల్సి ఉండేదని అన్నారు. ట్యాపింగ్…

