పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. నాగేశ్వరరావు కేసుపై రాజకీయ వేడి

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై నమోదైన కేసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహారశైలి, తెలంగాణ ఆత్మగౌరవం వంటి అంశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యూల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఆంధ్ర పోలీసులు, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మేధావిపై…

Read More

ప్రజాసేవే లక్ష్యం… వరంగల్ వరద నష్టాలు, కృష్ణానగర్ సమస్యలపై అసెంబ్లీలో తొలి ప్రసంగం

తెలంగాణ శాసనసభ వేదికగా తొలి ప్రసంగం చేసిన సభ్యుడు భావోద్వేగంగా మాట్లాడారు. మంత్రులు, సభ్యులు, అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తూ, స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి తన పేరును ప్రస్తావించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, రెండేళ్ల లోపే శాసనసభ సభ్యుడిగా ఈ సభలో అడుగుపెట్టడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అలాగే తనను…

Read More