నాలా కన్వర్షన్‌కు ₹30 లక్షల లంచం?.. ఏసీబీకి చిక్కిన శామీర్‌పేట్ తహసీల్దార్

తెలంగాణలో అవినీతి ఆరోపణలు మరోసారి సంచలనంగా మారాయి. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో భారీ లంచం వ్యవహారం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే నాలా కన్వర్షన్ అనుమతుల కోసం రైతుల నుంచి ఎకరాకు లక్ష రూపాయల చొప్పున మొత్తం ₹30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అలియాబాద్ గ్రామానికి చెందిన 30 ఎకరాల భూమికి నాలా కన్వర్షన్ అనుమతులు…

Read More