పొదుపు చర్యలపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. సీఎం కాన్వాయ్‌లో వాహనాల తగ్గింపు

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పొదుపు చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వ ఖర్చులను నియంత్రించాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందన్న అంచనాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల…

Read More