బక్రీద్ సందర్భంగా గోవుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతి

హైదరాబాద్‌లో బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ తెలంగాణ డీజీపీకి ఓ గౌరక్షణ సంస్థ ప్రతినిధులు లేఖ రాశారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గోవులను అక్రమంగా తరలిస్తున్నారని, ఈ అంశంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేఖలో ముఖ్యంగా హైదరాబాద్‌లోని మెహందీపట్నం సహా పలు ప్రాంతాల్లో గోవుల రవాణా జరుగుతోందని ఆరోపించారు. గోవుల రక్షణ కోసం పనిచేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, అదే సమయంలో అక్రమ రవాణాపై…

Read More