పార్లమెంట్‌లో వ్యాఖ్యల వివాదం: తెలంగాణ విభజనపై Tejasvi Surya వ్యాఖ్యలపై విమర్శలు

ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్ అంశాలపై చర్చలు జరుగుతున్న సమయంలో Tejasvi Surya చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వివాదానికి దారి తీశాయి. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ విభజనను “బ్రిటిష్ కాలం కంటే దారుణంగా జరిగింది” అని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ వ్యాఖ్యలపై వివిధ రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో Bharatiya Janata Party (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల హీట్ — మూడు ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం ముగిసింది!

హైదరాబాద్ | జూబ్లీహిల్స్:జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు రాజకీయంగా కీలక మలుపు తిప్పబోతున్నాయి. బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ — మూడు ప్రధాన పార్టీలూ ప్రచారాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించాయి.ప్రత్యేకించి, కాంగ్రెస్ పాలనకు రెండున్నర సంవత్సరాల తర్వాత జరగుతున్న ఈ ఉపఎన్నిక ప్రజా తీర్పుకు కీలక సూచికగా భావిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మరిన్ని ఉపఎన్నికలకు ఇది “శాంపిల్ టెస్ట్”గా మారనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారంరోజుల పాటు అన్ని ప్రభుత్వ పనులను పక్కనపెట్టి జూబ్లీహిల్స్‌లో పర్యటించడం, ప్రచారానికి…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో టిజేఎస్ మద్దతు కోరిన కాంగ్రెస్ నేత

తెలంగాణ ఉద్యమ యోధుడు, టిజేఎస్ వ్యవస్థాపకుడు కోదంరాం గారి పాత్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో అశేషమైనది. తెలంగాణ కోసం ఆయన నిస్వార్థంగా, నిజాయితీగా పోరాడినవారిలో అగ్రగణ్యులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన నిరంకుశ వ్యవహారాలను వ్యతిరేకిస్తూ ఆయన టిజేఎస్ పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో, ముఖ్యంగా 2023 ఎన్నికల్లో టిజేఎస్ మరియు కమ్యూనిస్టు పార్టీల మద్దతు కీలక పాత్ర పోషించిందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని…

Read More