బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసులో కీలక మలుపు.. కొత్త సెక్షన్లు నమోదు, విచారణకు నోటీసులు
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు బండి సాయి భగీరథ్పై నమోదైన కేసులో విచారణ వేగవంతమవుతున్న నేపథ్యంలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసులో కొత్త సెక్షన్లు జోడించడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. పోలీసుల సమాచారం ప్రకారం, బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డ్ చేసిన అనంతరం ప్రాథమికంగా లైంగిక దాడి జరిగినట్టు…

