22 వేల పెట్టుబడితో 22 లక్షల ఆదాయమా? ఫేక్ ఏఐ వీడియోలతో కొత్త సైబర్ మోసాలు

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వేల సంఖ్యలో ఫేక్ వీడియోలు వైరల్ అవుతుండటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈజీ మనీ పేరుతో అమాయకులను మోసం చేయడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ప్రముఖుల ఫేక్ వీడియోలు, వాయిస్‌లను సృష్టిస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నట్లుగా ఫేక్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ…

Read More

ట్రేడింగ్–డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ సైబర్ మోసాలు: ₹3.46 కోట్లు కొట్టేసిన ముఠా, 4 మంది అరెస్ట్

🔴 సైబర్ మోసాలు: వారం రోజుల్లో 14 కేసులు – 23 మంది అరెస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆన్‌లైన్ మోసాలను చేధించారు. వారం రోజుల వ్యవధిలో 14 కేసులు నమోదు చేసి 23 మందిని అరెస్ట్ చేశారు. 📌 కేసు–1: ట్రేడింగ్ / IPO పేరుతో ₹2.90 కోట్ల మోసం 📌 కేసు–2: “డిజిటల్ అరెస్ట్” స్కామ్ – 74 ఏళ్ల వృద్ధురాలికి షాక్ 🥛 మదర్ డైరీలో రాజీనామాల పరంపర

Read More

అక్రమ సిమ్ విక్రయాల ముఠా బట్టబయలు: నాంపల్లిలో ఇద్దరి అరెస్ట్, 184 యాక్టివేటెడ్ సిమ్‌లు స్వాధీనం

హైదరాబాద్ నాంపల్లి పరిధిలో అక్రమంగా యాక్టివేటెడ్ సిమ్ కార్డులను విక్రయిస్తున్న ముఠాను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి మొత్తం 184 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎయిర్‌టెల్‌కు చెందిన 150 సిమ్‌లు, జియోకు చెందిన 34 సిమ్‌లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీసీఎస్ డీసీపీ చైతన్య కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏపీ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన నేనావత్ దినేష్ కుమార్ నాయక్…

Read More

బ్యాంకులు సహకరిస్తేనే సైబర్ నేరాలకు చెక్.. మ్యూల్ ఖాతాలపై కఠిన నిబంధనలు అవసరం: సీపీ సజ్జనార్

సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు పూర్తిగా చెక్ పెట్టాలంటే బ్యాంకులు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ బీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రస్తుత బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు అవసరమని, ముఖ్యంగా మ్యూల్ ఖాతాల నియంత్రణపై ఆర్బీఐ కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రతో సీపీ సజ్జనార్ నేతృత్వంలోని హైదరాబాద్ పోలీసుల ఉన్నతాధికారుల బృందం ప్రత్యేకంగా భేటీ అయింది. ఈ సందర్భంగా దేశ ఆర్థిక…

Read More

యువకుడు అందమైన అమ్మాయి ఫోటోలకు మోసం – లక్షల రూపాయల నష్టపోయిన కేసు

యాకుత్పుర ప్రాంతానికి చెందిన యువకుడు టెలిగ్రామ్‌లో ఒక అమ్మాయితో పరిచయమయ్యాడు. ఆ అమ్మాయి పెయిడ్ సర్వీస్ సేవలు అందిస్తున్నట్లు తన ఫోటోలు పంపింది. యువకుడు ఆకర్షితుడై పలుమార్లు చాటింగ్, వీడియో కాల్స్ చేశాడు. తనతో గడిపేందుకు సిద్ధమైన యువకుడు అడ్వాన్స్ బుకింగ్, సెక్యూరిటీ రూమ్ రిజర్వేషన్, రిఫండ్ పేర్లలో లక్షలు చెల్లించాడు. ఒక హోటల్లో రూమ్ బుక్ అయిందని చెప్పినా, అక్కడికి వెళ్లినప్పుడు ఎవరు కనిపించలేదు. మోసాన్ని గ్రహించిన యువకుడు సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు…

Read More

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం: హైదరాబాద్ యువకుడిని 14.34 లక్షలు గుంజిన నెట్వర్క్

హైదరాబాద్‌లో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తిని రూ. 14.34 లక్షలు దోచుకున్నారు. కాచిగూడకు చెందిన యువకుడిని మొదట WhatsApp ద్వారా సంప్రదించిన నేరగాళ్లు, తాము “పైరసీ DMA ట్రేడింగ్ ప్రతినిధులు” అని చెప్పుకున్నారు. బాధితుడిని ప్రత్యేక గ్రూపులో చేర్చి పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. వారి నమ్మకాన్ని పొందేందుకు యాప్‌లో లాభాలు వచ్చినట్లుగా…

Read More

డిజిటల్ అరెస్టుల మోసాలపై సిబిఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశాలు: సంచార్ సాధి డిఫాల్ట్ యాప్ తప్పనిసరి

దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ అరెస్టుల పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు తీవ్ర ఆందోళన కలిగిస్తుండడంతో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మోసాలకు సంబంధించిన దర్యాప్తును **పాన్–ఇండియా స్థాయిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)**కి అప్పగించాలని ఆదేశించింది. 🔹 రిజర్వ్ బ్యాంకుపై ప్రశ్నలు సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న బ్యాంకు ఖాతాలను గుర్తించి స్తంభింపచేయడంలో ఎందుకు AI మరియు Machine Learning టెక్నాలజీలు ఉపయోగించడం లేదని సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంకును ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు…

Read More

డూప్లికేట్ ఉద్యోగుల మాఫియా బయటపడింది – ప్రతి నెల 25 కోట్ల జీతాల దోపిడీ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబోమ్మ రవి కేసుపై రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వరుసగా స్పందిస్తుంటే, ఇప్పుడు సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ గారు, “ఐబోమ్మలో నేనూ సినిమాలు ఫ్రీగా చూశాను… వందల రూపాయలు ఎక్కడ పెట్టి చూస్తాను?” అంటూ ఓపెన్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 🎯 “వ్యవస్థలు చెడిపోయాయ్… ఒకరిని శిక్షిస్తే ప్రయోజనం లేదు” సిపిఐ…

Read More

ఐబొమ్మ రవి అరెస్ట్‌పై వివాదం: టెక్నాలజీతో పట్టుకున్నామా? లేక ఆధారాలేమీ లేకపోయినా?

ఐబొమ్మ వెబ్‌సైట్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రవిని పోలీసులు ఎలా పట్టుకున్నారు? ప్రజల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ ప్రశ్నపై మంగళవారం స్పష్టత ఇచ్చారు క్రైమ్ అండ్ సిటీ అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు. పోలీసుల మెయిల్‌కు రవి ఇచ్చిన రిప్లై, “మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి?” అనే ప్రశ్నతో మొదలైందని, ఆ తర్వాత టెక్నాలజీ ట్రాకింగ్ ద్వారా రవిని ఇండియాకు రాగానే అదుపులోకి తీసుకున్నామన్నారు. అదేవిధంగా, రవి ఆర్థిక లావాదేవీలను, బెట్టింగ్ అప్లికేషన్లలో జరిగిన…

Read More

మరింత ముదురుతున్న ‘మూవీ రూల్జ్’ పైరసీ యుద్ధం – టాలీవుడ్‌ని పట్టిపీడిస్తున్న అంతులేని మాఫియా

టాలీవుడ్‌ వృద్ధిని అడ్డుకుంటున్న అతిపెద్ద ప్రమాదం పైరసీ మాఫియా. తాజాగా ఐబొమ్మ అడ్మిన్ రవిని పోలీసులు అరెస్ట్ చేసి, ఆ నెట్‌వర్క్‌ను డిస్మాంటిల్ చేసినట్లు ప్రకటించారు. బప్పం టీవీ వంటి అనేక సైట్లను కూడా బ్లాక్ చేశారు. దీంతో కొంతమంది ఇప్పుడు పైరసీ తగ్గుతుందని భావించారు. కానీ వాస్తవం పూర్తిగా వ్యతిరేకం. పైరసీ ప్రపంచంలో అసలు బాస్ అయిన ‘మూవీ రూల్జ్’ మాత్రం ఇంకా పోలీసులకు ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ దందాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. 🔥…

Read More