యుద్ధ ప్రాతిపదికన భూసేకరణకు సీఎం ఆదేశాలు.. రైతులకు ముందుగా న్యాయం చేయాలనే డిమాండ్

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియను ఆలస్యం చేయకుండా స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. రెండు రోజుల పాలమూరు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాలు, జూరాల, కోయిల్ సాగర్, గూడెం దొడ్డి ప్రాంతాల్లో…

Read More