ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవల బహిష్కరణ.. రోగులపై ప్రభావం చూపే అవకాశం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (TGGDA) రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు, ఎలక్టివ్ (మైనర్) శస్త్రచికిత్సలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. బదిలీల వ్యవహారంలో ప్రభుత్వం జీవో నంబర్ 38ను సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపిస్తూ వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వైద్యుల సంఘం ప్రతినిధుల ప్రకారం, బదిలీల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, సీనియారిటీ, ప్రత్యేక కేటగిరీలు, ప్రాధాన్యత ప్రమాణాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడం లేదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జీవో నంబర్ 38…

Read More