ప్రభుత్వ విద్యను ప్రైవేట్ విద్యకు దీటుగా తీర్చిదిద్దుతున్నాం: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా నూతన విద్యా సంస్కరణలను అమలు చేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ప్రధాన శక్తి విద్యేనని, విద్యావంతులైన యువతే రేపటి తెలంగాణకు బలమైన…

Read More