కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వేగం పుంజుకుంది.. విద్యార్థుల సమస్యలపై ఢిల్లీ వేదికగా నిరసనకు పిలుపు

దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలు, పోటీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, ప్రభుత్వ వ్యవస్థలపై పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ ఉద్యమం మరింత వేగం అందుకుంటోంది. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. ఈ…

Read More