ఎంపిటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలు వాయిదా?.. వర్షాకాలం తర్వాతే నిర్వహణకు అవకాశం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత లేకపోయినా, ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఎంపిటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలు వర్షాకాలం తర్వాతే నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం జూన్ 12 వరకు కొనసాగనుండడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దాని అమలుపై దృష్టి పెట్టింది. దీంతో సమీప కాలంలో ఎన్నికల నిర్వహణ కష్టమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఓటర్…

Read More

సత్యానికి–అసత్యానికి మధ్య పోరాటం: ఓట్ చోరీపై కాంగ్రెస్ మెగా ర్యాలీ, ఈసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

దేశంలో సత్యానికి–అసత్యానికి మధ్య పోరాటం నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలోనే పోరాడి నరేంద్ర మోదీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ డీఎన్‌ఏలోనే ఓట్ చోరీ ఉందని, కాంగ్రెస్ డీఎన్‌ఏలో మాత్రం సత్యం, అహింస ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఓట్ చోరీ – గద్దీ చోడ్”…

Read More