తెలంగాణలో ఆటోలకు గుడ్ న్యూస్.. ఈవీగా మార్చుకుంటే రూ.1.50 లక్షల వరకు సాయం

హైదరాబాద్: నగరంలో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో డ్రైవర్లపై పెరుగుతున్న ఇంధన భారాన్ని తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన ఆటోలకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహం అందించనున్నారు. పాత ఆటోలను ఈవీలుగా మార్చుకునే అవకాశం ఈ పథకంలో…

Read Full News

కాన్వాయ్ కోతలు.. సామాన్యుడికి నిజంగా ఉపశమనం దొరుకుతుందా?

దేశంలో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లు, ఇంధన వినియోగంపై చర్చ నడుస్తున్న సమయంలో ప్రధాని Narendra Modi పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రధాని తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించడమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రధాని కాన్వాయ్‌లో సాధారణంగా 12 నుంచి 15 వాహనాలు ఉండగా వాటిని సగానికి తగ్గించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే Amit Shah కూడా తన కాన్వాయ్‌ను 11 వాహనాల…

Read Full News

ఈవీ పాలసీతో తెలంగాణ రోల్ మోడల్: 100% టాక్స్ మినహాయింపు, 900 కోట్ల ఆదాయ నష్టం అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం

రాబోయే తరానికి కాలుష్య రహిత భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 41 ద్వారా ఈవీ (ఎలక్ట్రిక్ వాహన) పాలసీని తీసుకొచ్చిందని అసెంబ్లీలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క సంవత్సరంలోనే లక్షకు పైగా ఈవీ వాహనాలు అమ్ముడైనట్లు సభకు తెలియజేశారు. ఈవీ వాహనాల కొనుగోలుపై 100 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ టాక్స్ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రానికి సుమారు రూ.900 కోట్ల…

Read Full News