మావోయిస్టుల మృతదేహాలు బూటకపు ఎన్కౌంటర్లు: హిడ్మా–శంకర్ హత్యలపై మావోయిస్టుల సెన్సేషన్ లేఖ”

ఆంధ్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన తాజా ఎన్కౌంటర్‌పై మావోయిస్టులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల మారేడుమిల్లి–రంపచోడవరం పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లలో హతమైన మావోయిస్టులు ఎన్కౌంటర్‌లో కాకుండా అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టి చంపేశారని మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఆరోపించింది. డీకేఎస్‌జెడ్‌సీ పేరిట విడుదలైన లేఖలో, కామ్రేడ్ హిడ్మా, శంకర్ సహా మరో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు నిరాయుధులుగా అరెస్టు చేసి, హత్య చేశారని స్పష్టం చేసింది. ఈ హత్యలు కచ్చితంగా బూటకపు ఎన్కౌంటర్లే అన్నది లేఖలో…

Read More

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు: పూర్తి దర్యాప్తు చేయాలని డిమాండ్

ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌పై వివాదం నెలకొంది. ఈ ఎన్‌కౌంటర్‌లో జరిగిన సంఘటనలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC)‌కు న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఎన్‌కౌంటర్ అసలు నిజమా? లేదా యథేచ్ఛగా జరిగిన Encounter Killనా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజా వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే కర్రెగుట్ట ప్రాంతంలో మరో CRPF బేస్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు CRPF ఐజీ త్రివిక్రం తెలిపారు. ప్రభుత్వం నక్సలిజం నిర్మూలన పేరుతో…

Read More