అక్రమ సరోగసి రాకెట్ కేసు: డాక్టర్ నమ్రత అరెస్ట్… మనీ లాండరింగ్ కోణంలో ఈడి దర్యాప్తు

అక్రమ సరోగసి రాకెట్ మరియు మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో డాక్టర్ అత్తులూరి నమ్రతను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) హైదరాబాద్ జోనల్ కార్యాలయం కీలక చర్యలు చేపట్టి, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA-2002) కింద ఆమెను అదుపులోకి తీసుకుంది. దర్యాప్తు ప్రకారం, యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరిట అక్రమ సరోగసి కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. ఈ కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్ల ఆధారంగా మనీ…

Read More

బెట్టింగ్ యాప్స్ వ్యవహారం: యువరాజ్ సింగ్, సోనూ సూద్ సహా సెలబ్రిటీల ఆస్తుల జప్తు.. ఈడీ షాకింగ్ యాక్షన్

సెలబ్రిటీలకు తలనొప్పిగా మారిన బెట్టింగ్ యాప్స్..యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి ఆస్తుల జప్తుబెట్టింగ్ యాప్ కేసును ఈడీ సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా ఈడీ కోట్లాది రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటూ క్రికెటర్లు కూడా ఉన్నారు. యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, ఉర్వశిరౌతేలా, సోనూసూద్, మిమీ చక్రవర్తి, అంకుష్హజ్రా, నేహా శర్మల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈడీ మొత్తం 7.93 కోట్ల…

Read More

ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

హైదరాబాద్ జోనల్ ఈడీ అధికారులు ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆస్తులను జప్తు చేసిన విషయం తీవ్రంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఓఎం ఇండియా (Operation Mobilisation India) స్వచ్ఛంద సంస్థకు చెందిన ₹3.58 కోట్ల విలువైన మొత్తం 12 శిరస్తాలు జప్తు చేసినట్లు ఈడీ మంగళవారం వెల్లడించింది. ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు ₹15 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దర్యాప్తు ప్రకారం, గుడ్ షెపర్డ్ పాఠశాల నిర్వహణ విద్యార్థుల నుంచి భారీ ట్యూషన్…

Read More