విద్యార్థులపై కాలేజ్ వేధింపుల ఆరోపణలు… ఫీజులు, అటెండెన్స్ పేరుతో బెదిరింపులంటూ నిరసన

ఇంజనీరింగ్ కాలేజ్‌లో విద్యార్థులపై ఒత్తిడి, అదనపు ఫీజులు, అటెండెన్స్ బెదిరింపులపై తీవ్ర వివాదం చెలరేగింది. విద్యార్థులు కాలేజ్ యాజమాన్యం అనవసరంగా డబ్బులు వసూలు చేస్తోందని, చెల్లించకపోతే అటెండెన్స్ తీసేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రకారం, బ్లేజర్లు లేదా ఇతర వస్తువుల పేరుతో ₹5000 వరకు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారని, చెల్లించకపోతే హాజరు నమోదు చేయబోమని హెచ్చరించారని చెబుతున్నారు. కొంతమంది హెచ్ఓడీలు, ఫ్యాకల్టీ సభ్యులు కూడా ఒత్తిడి తెస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై…

Read More