ఇబ్రాహీంపట్నంలో క్రషర్స్ కాలుష్యం: ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంటే రాజకీయాలు మౌనం

ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో క్రషర్స్ వల్ల ఏర్పడుతున్న కాలుష్యం స్థానిక ప్రజల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. రాళ్లను పగలగొట్టే ఈ క్రషర్స్ నుండి ఉద్భవిస్తున్న దూళి, పొడి వాతావరణంలో వ్యాపించి గ్రామాలపై పడుతోంది. దీనివల్ల అక్కడ నివసిస్తున్న ప్రజలు శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల ప్రకారం, రోజువారీగా గాలి నాణ్యత దెబ్బతింటూ వస్తోంది. ఇళ్లపై, చెట్లపై…

Read More