అమీర్‌పేట్ అగ్నిప్రమాదంపై ఆగ్రహం.. బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్

హైదరాబాద్: అమీర్‌పేట్‌లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో బాధిత వ్యాపారులను పరామర్శించిన పలువురు నాయకులు, ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వారి వివరాల ప్రకారం, ఈ ప్రమాదం ఆకస్మికంగా జరిగినది కాదని, గత ఏడాది నుంచి భవనంలోని కొన్ని దుకాణాల యజమానులు షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. భవనం…

Read More