రెండేళ్ల పాలన విజయాలపై అసెంబ్లీ చర్చా? సీఎం రేవంత్ ఆలోచనలపై ప్రశ్నలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రభుత్వం సాధించిన విజయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే “రెండేళ్ల పాలన విజయాలు” అన్న మాట వినగానే ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు సంవత్సరాల్లో నిజంగా ఏం సాధించారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫుట్బాల్ ఈవెంట్లు…

